Home » police station
పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే ఏదో తెలియని భయం ఇంకా జనాల్లో ఉంది. అటువంటి భయం నుంచి విముక్తి కలిగిస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏదైనా ఇబ్బంది వస్తే పోలీస్స్టేషన్కు వెళ్లవలసిన అవసరం లేదు. త
7 గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చారు.
పోలీస్ స్టేషన్ లో నుంచి అత్యాచార కేసు నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
మూడేళ్ల కిందట ఏపీని వణికించిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా కాల్ మనీ వ్యవహారం జరిగినట్లుగా టీడీపీ ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ కా�
శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నలుగురు మృగాళ్లు అత్యాచారం జరిపి అత్యంత పాశవింగా దిశను చంపేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ నలుగురు నరరూప రాక్షసులను తక్షణమే ఉరి తీయాలని ముక
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసు సంచలనం కలిగిస్తోంది. పోలీస్ స్టేషన్ ను స్థానికులు ముట్టడించడంతో పోలీసులు ప్లాన్ మార్చారు.
షాద్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నిందితులను చంపేయాలంటూ వేల సంఖ్యలో తరలివచ్చిన జనాలతో పీఎస్
షాద్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ ప్రియాంకరెడ్డి హంతకులను ఉరి తీయాలంటూ జనం రోడ్డెక్కారు. వేలాది మంది రోడ్డుపైకి వచ్చారు. ఆందోళనలు,
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థులు పెద్ద
అడాల్ఫ్ హిట్లర్..ప్రపంచాన్ని గడగడలాడించిన కొంతమంది నియంతల్లో ఈయన ఒకరు. నాజీ నేత ఇతను. ఈయన నివాసం ఉంటున్న ఇక నుంచి పోలీస్ స్టేషన్గా మారనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాయువ్య ఆస్ట్రియన్ పట్టణంలోని బ్రౌనౌ ఆమ్ ఇన్లో