Home » Police
ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ట్యాంక్బండ్పైకి పరుగులు
వివాదాస్పద అయోధ్య కేసులో చారిత్రక తీర్పు వెల్లడించింది సుప్రీం కోర్టు. ఆ భూమి రాముడిదే అని తీర్పు ఇవ్వగా.. తీర్పుపై ఎవ్వరూ కూడా వివాదాస్పద కామెంట్లు చేయకూడదంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎవ్వరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిని వెం
చిత్తూరు జిల్లా కురబలకోటలో హత్యకు గురైన చిన్నారిని అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు..కెఎన్ఆర్ కల్యాణ మండపం దగ్గర ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఆర్టీసీ జేఏసీ నేతలు రేపు తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, వైసీపీ నేతలు, సీఎం జగన్ పై సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుని ఖండించిన చంద్రబాబు.. ధైర్యముంటే సీఎం జగన్ పై
మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..హింసలు వేధింపులు తగ్గటంలేదు.కానీ మహిళలు..యువతులు, బాలికల కోసం మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తున్నాయి ‘భరోసా’ సెంటర్లు. స్వచ్ఛంధ సంస్థల సహకారంతో ‘భరోసా’ సెంటర్లను నిర్వహిస్తున్నారు హైద�
మనింట్లోకి పాము వచ్చిందనుకోండి..ఏం చేస్తాం..వెంటనే పాములు పట్టేవాళ్లను పిలుస్తాం లేదా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిస్తాం. ఉత్తరప్రదేశ్కు చెందిన బిజ్నోర్లోని హమ్పూర్ దీపా పోలీస్ స్టేషన్లోకి ఓ పాము వచ్చింది. పాపం పోలీసులైనా వాళ్లు కూ�
విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం చేలరేగింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఒక్కసారిగా పోలీసులు పెద్ద సంఖ్యలో రావడం, తనిఖీలు చేయడం చూసి షాక్
పశ్చిమగోదావరి జిల్లాలో సీరియల్ కిల్లర్ సింహాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మందిని హత్య చేశాడు సింహాద్రి. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రసాదంలో సైనేడ్
వందలాదిమంది ఢిల్లీ పోలీసులు ఇవాళ(నవంబర్-5,2019) రోడ్డుపైకి వచ్చారు. ITO దగ్గర ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం బయట తమకు న్యాయం చేయండంటూ నిరసనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. శనివారం తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటనకు ని