Police

    యూపీలో హై అలర్ట్..అయోధ్య తీర్పు సమయంలో ఉగ్ర కలకలం

    November 5, 2019 / 08:49 AM IST

    అయోధ్య తీర్పు రానున్న సమయంలో యూపీలోకి ఏడుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు.  అయోధ్య, ఫైజాబాద్‌, గోరఖ్‌ఫూర్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం. నేపాల్ సరిహద్దు గుండా ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాల సమాచారంతో ఉత్తరప్�

    తీస్ హాజారీ ఘటన దురదృష్టకరం…బాధిత లాయర్లను పరామర్శించిన కేజ్రీవాల్

    November 3, 2019 / 02:36 PM IST

    ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లాయర్లపై కాల్పులు జరిగాయని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు తెలిపార�

    ఆర్టీసీ మహిళా కార్మికురాలిపై సీఐ జులుం

    November 3, 2019 / 10:22 AM IST

    వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ కండక్టర్‌ రవీందర్‌ అంతిమయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈయన గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ జేఏసీ నేతలు, ఇతర పార్టీలకు చెందిన లీడర్స్ రవీందర్ భౌతికకాయానికి నివాళులర్పిం�

    అయోధ్య కేసు : పోలీసులకు లీవుల్లేవ్

    November 2, 2019 / 01:47 PM IST

    పోలీసులు ఎలాంటి లీవులు తీసుకోవద్దని మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంగా తదుపరి తీర్పు వచ్చేంత వరకు సెలవులు తీసుకోవద్దని సూచించారు. నవంబర్ 01వ తేదీ శుక్రవారం

    ఉద్రిక్తం : పోలీసులకు, లాయర్లకు మధ్య ఘర్షణ

    November 2, 2019 / 11:12 AM IST

    ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు వద్ద శనివారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. వాహానం పార్కింగ్ చేసే విషయంలో పోలీసులకు, న్యాయవాదులకు చెలరేగిన వివాదం  మరింత ముదిరింది.  కాసేపటికి ఇది ఘర్షణగా మారింది. ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన �

    తల్లిని ఎలా చంపానంటే : కీర్తిరెడ్డి కేసులో షాకింగ్ నిజాలు

    October 31, 2019 / 09:25 AM IST

    ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కీర్తిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ ఉదంతంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనేక కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా మద్య

    తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్

    October 30, 2019 / 06:27 AM IST

    అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ

    పోలీసులకు భయపడి కాల్వలో దూకిన ముగ్గురు యువకులు : ఇద్దరు మృతి

    October 30, 2019 / 05:39 AM IST

    ప్రకాశం జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల్ని చూసి భయపడ్డ ముగ్గురు యువకులు కాల్వలో దూకారు. ఇద్దరి మృత దేహాలు లభ్యం అయ్యాయి.

    ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తా అరెస్టు

    October 29, 2019 / 02:35 PM IST

    ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాను అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు సుఖేశ్ గుప్తాను అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.

    29మంది అరెస్టు : పోలీసులను చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు

    October 29, 2019 / 02:25 PM IST

    వారణాశి సమీపంలోని హార్సన్స్ గ్రామంలో  ఘోరం జరిగింది. విధుల్లో ఉన్న పోలీసులను చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. ఈ దాడిలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే…ఒక దోపిడీ కేసులో నిందితులుగా ఉన్ననేరస్త

10TV Telugu News