Home » Police
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన Terror attackలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు గాయాలపాలయ్యారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడితో సహా పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
నెల్లూరు కోర్టులో కేసు పత్రాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఎస్పీ విజయా రావు ఆదివారం మీడియాకు వివరించారు.
షాంఘైలో రోజు రోజుకీకరోనా టెన్షన్..పెరుగుతోంది. ‘జీరో పాలసీ’ని విధించి జనాలకు నరకం ప్రభుత్వం నరకం చూపిస్తోంది. దీంతో ప్రజలు పోలీసులపై తిరగబడుతున్నారు.
మరోసారి చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది.షాంఘైలో ఆకలి కేకలతో జనాలు అల్లాడుతున్నారు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న దారుణ స్థితులు నెలకొన్నాయి.
ఇప్పటి వరకు ఎన్నో రకాల మాదక ద్రవ్యాల గురించి అందరు వినే ఉంటారు. కానీ విశాఖలో అంతకు మించి డ్రగ్స్ లభ్యమైంది.
కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్ లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు.
ఒడిషాలో పోలీసులు ఒక జర్నలిస్ట్ పై దాడి చేశారు. అనంతరం అతడ్ని ఆస్పత్రిలో చేర్పించి కాళ్లకు బేడీలు వేశారు.
రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సాగు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ లో తొలి డ్రగ్ మరణం వెనుక లక్ష్మీపతి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. నగరంలో స్ట్రాంగ్ డ్రడ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేక ఫార్మూలాతో డ్రగ్స్ తయారు చేసి అమ్మాడు.