Home » Police
రాజస్థాన్ లో కొద్దిరోజులుగా మతపరమైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. గత శనివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ..
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరూ చూడకూడదని, నేరాల నిరోధానికి పోలీసులు నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు.
షాపు యజమానులపై దౌర్జన్యం చేశారు. షాపు యజమానులపై కన్నడిగులు కర్రలతో చితకబాదారు. షాపులలోని వస్తువులను పగులగొట్టి రోడ్లపై విసిరి నిప్పంటించారు.
సిద్దిపేట జిల్లా గంగపురంకు చెందిన మాజీ జన శక్తినేత మూర్తి శ్రీనివాసరెడ్డి @ యాదన్నను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు.
ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారిందని చిన్నారి కార్తికేయ.. పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులందరూ వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తీయించాలని కోరాడు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జర్జంగిలో పాపను గుర్తించారు. కవిటి మండలం వరకకు చెందిన మాదిన రాజేష్కుమార్, మాదిన లక్ష్మి, మరో మహిళ పసిపాపను కారులో తరలిస్తుండగా గుర్తించారు.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్టీల్ వ్యాపారి జోగ్ సింగ్.. ప్రాపర్టీ డీల్ కోసం రాజస్థాన్ లో ల్యాండ్ అమ్మి 50 లక్షలు కలెక్ట్ చేశారు.
తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిధ్దమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా పోలీసు శాఖలో అవసరమైన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ల్యాండ్ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు ఎకరాల భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది.
కాకతీయ హిల్స్లో పేకాట డెన్లో భారీగా నగదు చేతులు మారుతున్నట్టు డీసీపీకి సమాచారం అందింది. దీంతో డీసీపీ నేతృత్వంలో పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు.