Home » Political Heat
అమరావతి ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
అగ్గి లెక్క రాజుకున్న ఏపీ రాజకీయం
కాంగ్రెస్ సభ చుట్టూ రాజకీయం
ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ రాజుకుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీకు చెందిన ఉత్తరాంధ్ర నాయకులు విశాఖలో సమావేశం నిర్వహించనున్నారు.
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరిషత్ ఫైట్ మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్పై రాజకీయ రగడ షురూ అయింది.
ఇసుక రీచ్ల్లో తవ్వకాల బాధ్యతలను ఏపీ ప్రభుత్వం జేపీ ప్రైవేట్ వెంచర్స్ లిమిటెడ్కు అప్పజెప్పడంపై తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, �
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ పట్టభద్రుల సెగ్మెంట్.., నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం... ఈ రెండింటికీ... ఆదివారం పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది.
Tirupati MP by-elections : తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారం రాజకీయంగా కాకపుట్టిస్తోంది. ఇప్పటివరకూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగితే…ప్రస్తుతం మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…తమ అభ్య�