Home » Political Heat
Political heat on Amravati : అమరావతి అంశం ఏపీలో పొలిటికల్ హీట్ను పెంచుతోంది. అమరావతిలోనే రాజధాని ఉంటుందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. ఇరు నేతల వ్యాఖ్యలతో రాజధాని అంశం హాట్ టాపిక్గా మారింది. ఏపీ రాజధాని మార్పు అంశంప�
ట్విటర్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి యాక్టివ్గా ఉంటారు. ఆయన పంచ్లతో కూడిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంటాయి. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. సమావేశాలు, ప్రెస్మీట్లు పెట్టి కబ�
మూడు రాజధానులపై GN RAO కమిటి నివేదిక తర్వాత అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు జగన్ సర్కార్ నిర్ణయంపై న్యాయపోరాటం సిద్ధమవుతున్న�
మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాససనభా పక్ష నేతగా ఫడ్నవిస్ను ఎన్నుకున్నారు. దీంతో బీజేపీ తరఫున ఫడ్నవిస్ రె�
పల్నాడులో ఎలాంటి ఘోరాలు జరగడం లేదు..ఎవరినీ వేధించడం లేదు..బాబు నిజస్వరూపాన్ని ఎండగడుతాం..ప్రజల దృష్టిని మరల్చడానికి బాబు విష ప్రచారం చేస్తున్నారు…అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ, టీడీపీ పార్టీలు చలో ఆత్మకూరుకు పిలు
ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఓట్ల తొలగింపు, ఫాం7లు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారనే విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మార్చి 07వ తేదీ గుర�
విజయవాడ : జమ్మలమడుగు టీడీపీ ‘టీ’ కప్పులో తుపాన్ చల్లారినట్టేనా ? అంటే నేతల ముఖాలు..వారు చెబుతున్న వ్యాఖ్యలు వింటుంటే నిజం అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీట్లపై నెలకొన్న పంచాయతీకి బాబు చెక్ పెట్టేందుకు ప్రయ
విజయవాడ : ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమౌతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించాలని..ఆయా పార్టీలు కలలు కంటున్నాయి. తమకు బలం బాగానే ఉందని…ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదని..సింగిల్గాన