Home » politics
ఇటీవల పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది తన పేరుని రాజకీయంగా వాడుకుంటున్నారని, అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ మోహన్ బాబు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్, జిప్సీపై మెరుపుదాడి చేశారు. రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు గాయపడ్డారు.
దీనిపై ఆయన అభిప్రాయం ఏంటని చాలా రోజులుగా ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ఆదివారం ప్రతాప్ సిన్హా తన మౌనాన్ని వీడారు. 2024 లోక్సభ ఎన్నికలలోగా తాను దేశభక్తుడినో, ద్రోహినో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు
ప్రియాంక గాంధీ దూకుడు విధానం, ఇటీవలి ఎన్నికల్లో సాధించిన విజయవంతమైన ఫలితాల ఆధారంగా దేశ స్థాయిలో ఆమెకు పెద్ద బాధ్యతను పార్టీ అప్పగించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పిఎల్ పునియా అన్నారు
ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 59 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి ఎన్నుకుంటామని చెప్పారు. ఇక 32 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటామని చెప్పారు.
హిందీ మాట్లాడే వారిపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలంటూ డీఎంకే నేత ఒకరు వ్యాఖ్యానించారు
డీఎంకే ఎంపీ దయానిధి మారన్పై బీహార్, యూపీకి చెందిన ఇండియా అలయన్స్ నేతలు మాట్లాడలేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లిష్ నేర్చుకుని ఇక్కడికి వచ్చేవారు ఐటీ కంపెనీల్లో మంచి జీతాలతో పనిచేస్తున్నారని దయానిధి ఆ వీడియోలో చెప్పడం �
ఆ ఇంటిని కొన్న 30 ఏళ్ల తర్వాత 1930లో మోతీలాల్ నెహ్రూ మరో ఇంటిని నిర్మించారు. మోతీలాల్ నెహ్రూ కుమారుడు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయం అది. ఆ కొత్తిల్లు పాత ఇంటి పక్కనే ఉండేది
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో సీట్ల పంపకం పెద్ద సవాల్. ఇక్కడ మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే-శివసేన, శరద్ పవార్-ఎన్సీపీ మధ్య ఇప్పటికే పొత్తు ఉంది. దీంతో మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో ఎవరికి ఎన్ని సీ
లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇదిలా ఉంటే హిందీ హార్ట్ ల్యాండ్ గా భావించే మూడు రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో భారీ విజయం అందించిన ఊపులో భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. కాగా, ప్రధాని నర�