Home » politics
యూపీ జోడో యాత్ర మొదటి దశ దాదాపు 425 కిలోమీటర్లు సాగనుంది. కాంగ్రెస్ కార్యకర్తలు రోజూ 20 నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. పార్టీ కార్యకర్తల యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుపుకపోనున్నారు
మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
భజన్ లాల్ శర్మ రాష్ట్రంలోని భరత్పూర్ నివాసి. బయటి వ్యక్తి అన్న ఆరోపణ ఉన్నప్పటికీ సంగనేరు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్పై 48,081 ఓట్లతో విజయం సాధించారు
2017లో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు
మధ్యప్రదేశ్లో కొత్త సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే కొంతమంది మహిళలు శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసేందుకు వచ్చి బోరున విలపించడం గమనార్హం. మహిళల రోదనను చూసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
27 పార్టీల కూటమి చివరి సమావేశం సెప్టెంబర్లో ముంబైలో జరిగింది. ఇందులో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షత వ్యవహరించారు
అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నికైన రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా సీఎం రేసులో ఉన్నారు.
2006లో బీజేపీ ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. 2009లో మళ్లీ రాయ్గఢ్ లోక్సభ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో రాయ్గఢ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ఎంపీ అయ్యారు
రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరిని ఎంపిక చేయాలనే సంకటం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింథియా ఈ వరుసలో ముందున్నప్పటికీ అధిష్టానం ఆవైపు మొగ్గు చూపడం లేదు.
2017లో సహరాన్పూర్లో నిర్వహించిన ర్యాలీలో మాయావతి తొలిసారిగా ఆకాష్ ఆనంద్ను తనతో పాటు వేదికపై కూర్చోబెట్టి, భవిష్యత్తులో బీఎస్పీ సంస్థలో ఆకాష్ కీలక పాత్ర పోషించబోతున్నారని పార్టీ క్యాడర్కు సందేశం ఇచ్చారు