polling

    జనవరి 22న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు

    January 18, 2020 / 02:34 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల జరుగుతున్న నేపధ్యంలో పోలింగ్‌ జరిగే రోజున సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 22న రాష్ట్రంలోని హైదరాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, ములుగు జిల్లాలు మినహా మి�

    జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్

    December 12, 2019 / 06:06 AM IST

    జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ సాగనుంది.

    హుజూర్‌నగర్‌లో ముగిసిన పోలింగ్ : 85 శాతానికి పైగా పోలింగ్‌

    October 21, 2019 / 11:36 AM IST

    హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానంలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 85శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది.

    ఓటరు చేతిలో : మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    October 21, 2019 / 01:16 AM IST

    మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపుర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మహారాష్ట్ర, హర్యానాలతో పా�

    పోలింగ్‌కు ఏర్పాట్లు : హుజూర్ నగర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

    October 20, 2019 / 11:29 AM IST

    తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. సున్నిత ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన పోలీసులు అదనపు బలగాలను రప్పించారు

    ఓటు వేసిన గౌతమ్ గంభీర్

    May 12, 2019 / 04:20 AM IST

    మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం గంభీర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ నుంచి తూర్పు

    మేనకాగాంధీ,కూటమి అభ్యర్థి మధ్య వాగ్వాదం

    May 12, 2019 / 04:05 AM IST

    కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీ

    ఓటు వేసిన షీలా దీక్షిత్

    May 12, 2019 / 03:54 AM IST

    ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఓటు వేశారు.ఆదివారం(మే-12,2019)ఉదయం నిజాముద్దీన్(తూర్పు)లోని పోలింగ్ బూత్ లోఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రత్యర్థులకు �

    ప్రారంభమైన ఆరోదశ ఎన్నికల పోలింగ్

    May 12, 2019 / 01:25 AM IST

    ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019)  పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �

    పోలింగ్ శాతం 100 దాటిపోతుంది…ఈమె ఎవరో తెలుసా!

    May 12, 2019 / 01:07 AM IST

    రెండు చేతుల్లో EVM పట్టుకుని  పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న ఓ యువతి ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పసుపు రంగు చీర ధరించి..సన్ గ్లాసెస్ పెట్టుకుని..ఓ చేతిలో ఈవీఎంతో పాటుగా యాపిల్ ఫోన్ పట్టుకుని… మెడలో ఈసీ ఐడీ కార్డ్ తో..పోలింగ్ సెంటర్

10TV Telugu News