-
Home » polling
polling
బీహార్లో రెండో విడత పోలింగ్.. ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు
Bihar Assembly Elections : బీహార్ రాష్ట్రంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 20జిల్లాల్లోని 122 సీట్లకు పోలింగ్ జరుగుతుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ షురూ.. తొలిసారి డ్రోన్ల సాయంతో.. కీలకంగా మారనున్న పోలింగ్ శాతం
Jubilee Hills By Election Polling : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6గంటల ..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధం..
3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్.. పోలీసుల భారీ బందోబస్తు.. పలువురు నేతలు అరెస్టు.. గృహనిర్భందం
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ప్రధాన పోటీ వారి మధ్యే..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది.
ఏపీలో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి.. అక్రమాలు జరగకుండా ఈసీ గట్టి నిఘా
ప్రధానంగా 5 రకాల అంశాలపై నిఘా పెట్టింది ఈసీ. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి స్టేట్ వైడ్ గా నిఘా పెట్టారు.
84 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
84 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
వీవీ ప్యాట్ యంత్రంలో మీరు వేసిన ఓటు చూసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్ యంత్రంలో చూడ�
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగుకు మూడంచెల భద్రత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. మావోయిస్టుల పోలింగ్ బహిష్కరణ వ్యూహాన్ని తిప్పికొట్టి, ప్రశాంతంగా ఓటింగ్ పర్వం జరిగేలా చూసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశార�
పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ ఫుల్ బిజీ
పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ ఫుల్ బిజీ