ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అర్వింద్ గిరి మరణంతో లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోరఖ్నాథ్ అసెంబ్లీ నియోజవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ స్థానంలో బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బిహార్లోని గోపా�
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో ఎంపీ శశి థరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్ల అనంతరం మొట్ట మొదటిసారి జరిగిన ఈ ఎన్నికలో నెహ్రూ-గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే �
జగ్దీప్ ధన్కర్కు 527 ఓట్లు రానున్నాయట. వాస్తవానికి ఈ ఎన్నికలో 372 ఓట్లు గెలుపు ఖాయం అవుతుంది. ఒక్క భారతీయ జనతా పార్టీ ఓట్లను పోగేసినా ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారు. కానీ ఎన్డీయే పక్షాలతో పాటు వైసీనీ, బీజేడీ లాంటి ఎన్డీయేతర పక్షాలు కూడా జగ్దీప�
రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తలపడుతున్నారు. ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం నిర్వహించడంతో 100 శాతం ప�
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో దశకు చేరుకున్నాయి. ఈరోజు(23 ఫిబ్రవరి 2022) తొమ్మిది జిల్లాల్లోని 59 స్థానాల్లో ఓటింగ్ జరగుతోంది.
కుప్పం మున్సిపాలిటీ పోలింగ్లో దొంగ ఓట్లు వేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినీ ప్రముఖుల మాటల యుద్ధంతో నాలుగు నెలలుగా వార్తల్లో నిలిచిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల సమరం ముగిసింది.
తెలంగాణ మన్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూర్ మున్సిపాలిటీల్లో మొత్తం 15 వందల 39 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
ఏపీలో పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.