Home » polling
Bihar Assembly Elections : బీహార్ రాష్ట్రంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 20జిల్లాల్లోని 122 సీట్లకు పోలింగ్ జరుగుతుంది.
Jubilee Hills By Election Polling : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6గంటల ..
3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది.
ప్రధానంగా 5 రకాల అంశాలపై నిఘా పెట్టింది ఈసీ. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి స్టేట్ వైడ్ గా నిఘా పెట్టారు.
84 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్ యంత్రంలో చూడ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. మావోయిస్టుల పోలింగ్ బహిష్కరణ వ్యూహాన్ని తిప్పికొట్టి, ప్రశాంతంగా ఓటింగ్ పర్వం జరిగేలా చూసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశార�
పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ ఫుల్ బిజీ