pollution board

    Diwali రోజున ఆ 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి

    October 30, 2021 / 04:34 PM IST

    దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీపావళి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది దీపాలు. ఆ తర్వాత టపాసులు. ఆ పండుగ రోజున దేశవ్యాప్తంగా క్రాకర్స్ కాలుస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేదు.

    Amara Raja Group: అమరరాజాకు షాక్.. ప్లాంట్లు మూసేయాలని పొల్యూషన్​ ​బోర్డు ఆదేశాలు!

    May 1, 2021 / 11:48 AM IST

    ఏపీలో ప్రతిపక్ష టీడీపీలో దూకుడుగా ముందుకు సాగే ఎంపీ గల్లా జయదేవ్‌. కాగా, ఆయన కుటుంబం దశాబ్దాల నుండే పలు వ్యాపారాలలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా బేస్ చేసుకొని నడిచే అమరరాజా బ్యాటరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదిం�

    ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

    November 1, 2019 / 05:22 AM IST

    ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�

10TV Telugu News