Home » ponguleti srinivas reddy
మెగా టెక్స్టైల్ పార్క్ పరిధిలో 863 మంది లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు పూర్తయినట్లు వెల్లడించారు.
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని చెప్పారు.
Mahesh Goud : కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల పరిధిలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తోందని, "స్లాట్" తో రిజిస్ట్రేషన్లు పెరిగాయని మంత్రి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఆర్ధిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిరమ్మ ఇళ్లను..
ఈ ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
మేము ఇబ్బంది పెడితే సభ పెట్టుకునే వారా? అని కేసీఆర్ ను నిలదీశారు మంత్రులు.
జూన్ 2వ తేదీ నాటికి ఈ నాలుగు మండలాల్లోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.
భూ భారతి పోర్టల్ ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.