-
Home » ponguleti srinivas reddy
ponguleti srinivas reddy
ఆ మంత్రినే బీఆర్ఎస్ ఎందుకు ఇంతలా టార్గెట్ చేసింది? అసలు వ్యూహం ఏంటి..
పొంగులేటి టార్గెట్గా బీఆర్ఎస్ చూపిస్తున్న దూకుడు.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అసలు పొంగులేటి మీద ఈ రేంజ్లో ఎందుకు ఫోకస్ చేస్తుందనే డిస్కషన్ నడుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ.. మంత్రి పొంగులేటిని భర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్..
Telangana Assembly :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
సాదాబైనామా రైతులకు బంపర్ ఆఫర్.. కొత్త రూల్స్ ఇవే.. ఇలా చేస్తే మీ పేరుతో రిజిస్ట్రేషన్..
Telangana govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామా భూముల క్రమబద్దీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. ఈసారి వారందరికీ..
Indiramma Indlu : తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా పట్టణ ప్రాంతాల్లో పది అంతస్తుల ట�
CPI: అసలు కాంగ్రెస్, సీపీఐకి ఎక్కడ చెడింది..?
కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య గ్యాప్ రావడానికి ఓ కీలక మంత్రే కారణమని..రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. కొత్తగూడెం విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
నేను సీఎం రేసులో లేను.. ఇప్పుడూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. పొంగులేటి సంచలనం
"తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం సీట్లను కాంగ్రెస్ గెలుస్తుంది" అని తెలిపారు.
కొండా సురేఖ, పొంగులేటి మధ్య గ్యాప్ సెట్ కాలేదా? ఆ టెండర్లపై ముసలం కంటిన్యూ?
సిచ్యువేషన్ బాలేనప్పుడు సైలెంట్గా ఉండటమే బెటరనే ఆలోచనలో ఉందట కొండా వర్గం.
Medaram Jatara: మేడారం జాతరకు రావాలని రేవంత్ రెడ్డికి మంత్రుల ఆహ్వానం.. "మహా జాతర" పోస్టర్ ఆవిష్కరణ
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. వారికి శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
Indiramma Illu : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
పట్టణాలు, నగరాల్లో ఇళ్లు లేని వారికి గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. వారి కోసం..
ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తున్నామని అన్నారు.