Home » Pooja
ఇటీవల ప్రభాస్ కి, పూజాహెగ్డేకి గొడవలు అయ్యాయి అని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ముంబైలో జరిగిన రాధేశ్యామ్ ప్రమోషన్ ఈవెంట్లో వీరిద్దరూ అస్సలు మాట్లాడుకోలేదు. కనీసం.....
ఇటీవలే ఆచార్య, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసిన పూజ ఇన్ని రోజులు మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేసింది. మాల్దీవ్స్ లో తను బికినీతో దిగిన ఫోటోలను............
తాజాగా పూజ హెగ్డే ఓ ఇల్లు కొన్నారంట. ముంబైలో బాగా ఖర్చు పెట్టి సూపర్ హౌస్ ని కొనుగోలు చేసింది పూజ. పూజ కొన్న ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ఇప్పుడు డిజైన్ చేయించుకుంటున్నారు.
దసర పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువు
Hyderabad Crime News గ్రహాలు ,జాతకాలు, దోషాలు, పూజలు, జపాలు దేవుడ్ని నమ్మే భక్తులందరూ ఇవన్నీ నమ్ముతారు. అలా నమ్మిన మహిళ ఒక జ్యోతిష్యుడి చేతిలో మోస పోయింది. ఆమె జాతంకలో దోషాలు ఉన్నాయని పూజలు చేయకపోతే భర్తకు ప్రాణ గండం ఉందని చెప్పి ఆమె మెడలో తాళి కట్టి మోసం చ�
శ్రావణమాసం వచ్చిందంటే..చాలు..ఏ ఇంట్లో..మార్కెట్ చూసిన సందడే సందడి కనిపిస్తుంది. కానీ ఈసారి అలా కనబడడం లేదు. కళ తప్పింది. మార్కెట్లు బోసి పోయి కనిపిస్తున్నాయి. దిక్కుమాలిన కరోనా..అంటూ తిట్టుకుంటున్నారు. అవును..ఈ రాకాసి వల్ల..పండుగలను కూడ ఘనంగా చే�
కరోనా వైరస్ మనుషుల్లో ప్రాణభీతిని పెంచింది. భగవంతుడా నాకేమి కాకుండా చూడు అని ప్రార్ధించే వాళ్లు ఎక్కువయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భగవంతడిని వేడుకుంటున్నారు ప్రజలు. కరోనా వైరస్ బారినుంచి కాపాడమని పూజలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగ�
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మనం ఈ రోజు వికారి నామ సంవత్సరంలోంచి శ్రీశార్వరి నామ సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. ‘ఉగాది’ అన్న తెలుగుమాట ‘యుగాది’ అన్న సంస్కృత పద వికృతి రూపం. ఉగస్య ఆది అనేద
ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రో�
అమరావతిలో పర్యటిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు..ఏపీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ బాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం