Home » poor
WHO Director Comments on Corona Vaccine Distribution : కరోనా వ్యాక్సిన్ పంపిణీలో జరుగుతున్న అసమానతలపై WHO ఆందోళన వ్యక్తంచేసింది. “వ్యాక్సిన్ మాకే ముందు దక్కాలి” అని ధనిక దేశాలు అనుకోవటం సరైంది కాదని..ధనిక దేశాలకు 39 మిలియన్ల డోసులు అందితే అదే ఓ పేద దేశానికి 25 డోసులే అందటం సరై�
మోడీ సర్కార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. మీడియా ద్వారా గొప్పలు చెప్పడం వల్ల పేదల కష్టాలు తీరవంటూ కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. పేదలకు డబ్బును పంచి, పారిశ్రామిక వేత్తలకు పన్నులను తగ్గించడం మానుకోవ
Ys jagan on distribution of house sites: ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇదో మంచి కార్యక్రమం అని చెప్పిన సీఎం జగన్, ఒక మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కవుగా ఉన్నారని వాపోయారు
74 వేల 589 దశల వారీగా ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. డిసెంబర్ నాటికి గ్రేటర్ పరిధిలోని పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం విదితమే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్
కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శా�
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�
చిత్తూరు జిల్లాలోని నగరి మండలం ముడిపల్లి గ్రామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల ఇళ్ల పట్టాల కోసం గ్రామకంఠ భూమిని చదును చేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఆ పనులను స్థానిక గిరి నాయుడు కుటుంబం అడ్డుకుంది. చాలా ఏళ్లుగా ఆ భూమిని తమ ఆధీనంలో ఉందన
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృత
సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పేదల హుందాతనాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఉద్యోగం లేకుండా, ఆకలితో పస్తులు ఉంచ�