Home » poor
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యంత నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నమాఫియా ముఠాలు స్థానిక మద్దతును పొందుతున్నారు.
కరోనాపై పోరాటంలో భాగంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తమ వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పీఎం-కేర్స్ ఫండ్కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే మహారాష్ట�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిరోధించేందుకు 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యద�
మనం మన ఇంట్లోనే ఉంటూ మరో ఇంటి గురించి ఆలోచిద్దాం అనే స్లోగన్తో యాంకర్ ప్రదీప్ మాచిరాజు రోజువారీ కూలీలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బుల్లితెరపై తనదైన శైలి మాటలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు తన దాతృత్వం చాటు
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు
సరైన దిశలో కేంద్ర ప్రభుత్వం నేడు మొదటి అడుగు వేసిందని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిం�
దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశంలోని పేదల కోసం ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది.ఇవాళ(మార్చి-26,2020)ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా స�
కరోనాపై పోరాటంలో భాగంగా 21రోజులు దేశవ్యాప్త లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి,కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దుతు తెలపడం మనందరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. మోడీ పిలుపునిచ్చిన �
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ అయిపోయింది. ఎక్కడికక్కడ దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇతర దేశాల మాదిరిగానే వైరస్ వ్యాప్తి చెందకుండా రైళ్లు నిలిపివేశారు. బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతర్జాతీయ విమానస�
పేదోడికి ఆపన్న హస్తం. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేయూత నివ్వడమే లక్ష్యం. అందరూ కడుపునిండా భోజనం చెయ్యాలన్నదే ఆ పథకం ఉద్దేశం. ప్రారంభించిన నాటి నుంచి