-
Home » poor
poor
అప్పుల పాలవుతారు, మరింత పేదలవుతారు- భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించడంపై జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు..
ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఖర్చు చేయడానికి అస్సలు వెనుకాడరు. తాము జరిపించే పెళ్లి గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలని ఆశపడే వారూ ఉన్నారు.
CM Jagan : గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్ లో పేదల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం 47 వేల 37 ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
Rayana Bhagyalakshmi : పేదలకు ఇళ్లు నిర్మించాలన్న జగన్ సంకల్పానికి దేవుడు అండగా నిలిచారు : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడలో 30 వేల మందికి పైగా అమరావతిలో ఇళ్లను పొందారని చెప్పారు. విజయవాడలోని పేదలు అమరావతిలో ఉండకూడదా అని పేర్కొన్నారు.
Minister Jogi Ramesh : పేదలకు ఇళ్లు ఇస్తుంటే టీడీపీ అడ్డుకోవడం దుర్మార్గం : మంత్రి జోగి రమేశ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు నివసిస్తే అంటరానితనం అంటూ అడ్డుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? అని మండిపడ్డారు.
Ankita Bhandari: పేదదాన్నే.. కానీ పది వేలకు నన్ను నేను అమ్ముకోలేను.. స్నేహితురాలికి మెసేజ్ చేసిన అంకిత
ఇటీవల హత్యకు గురైన అంకితా భండారి హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాను పేదదాన్నే అయినప్పటికీ, డబ్బు కోసం తనను తాను అమ్ముకోలేనని స్నేహితురాలికి మెసేజ్ చేసింది అంకిత.
Rahul Gandhi: పేదలకు పనికిరాని బడ్జెట్ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది
మోదీ ప్రభుత్వం బడ్జెట్లో ఏస్థాయి ప్రజలకు కూడా మంచి చెయ్యలేదని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ.
Corona vaccination : వ్యాక్సిన్ల వినియోగం ధనిక దేశాల్లోనే ఎక్కువ..పేద దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉంది : WHO
అభివృద్ధి చెందిన దేశాలు తమ దగ్గరున్న మెరుగైన వైద్య సదుపాయాలతో కరోనా మహమ్మారిని కొంతవరకు వేగంగా కట్టడి చేయగులుగుతున్నాయి. కానీ పేద దేశాలు మాత్రం ఈ వైరస్ను కట్టడి చేయలేక విలవిల్లాడిపోతున్నాయి. తమ దేశ ప్రజలకు కనీస సౌకర్�
Employment Guarantee Scheme – ఉపాధి హామీలో ఏపీకి 3వ స్థానం.. కరోనా కష్టకాలంలోనూ పని ఇచ్చిన ప్రభుత్వం
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పేదలకు పనులు కల్పించింది. సీఎం సీఎం జగన్ ముందుచూపు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి తన సమీక్షలతో చేసిన మార్గనిర్ధేశం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది.
నిమిషానికి రూ. వెయ్యి కోట్లు.. రూ.3.80 లక్షల కోట్లు నష్టం
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా వస్తోన్న వార్తల నేపధ్యంలో స్టాక్ మార్కెట్లలో పతనం కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా.. పెరుగుతున్న బాండ్ల జారీ.. తీవ్రం కావడంతో.. అనిశ్చిత పరిస్థితులతో దేశీయ స్టాక్ మార�
వరంగల్ కానిస్టేబుల్ ఉదార హృదయం.. మొదటి జీతమంతా పేదలకే
Warangal Constable: సాయం చేయడానికి స్తోమత కాదు కావాల్సింది మనసుండాలి. మనిషి పెద్దరికం అనేది వయస్సుతో రాదు చేసే పనులను బట్టి వస్తుంది. వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ గా అపాయింట్ అయిన పేదింటి యువతి తొలి జీతాన్ని ఆసరా లేన�