Home » Posani Krishna Murali
ముఖ్యమంత్రి చంద్రబాబుని దూషించిన కేసులో సీఐడీ పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు.
70ఏళ్ల వయసులో రాష్ట్రమంతా తిప్పుతున్నారని, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పోసాని ఆరోపించారు.
విజయవాడ ఛీప్ జుడిషియల్ కోర్టు పోసానికి బెయిల్ ఇచ్చింది.
ఆ కేసు లింకుతో ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా పీటీ వారెంట్లు ఇస్తూ పోతే నాని కూడా ఇబ్బందులు ఫేస్ చేయకతప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించారంటూ పోసానిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుకి సంబంధించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.
అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ కు తరలించి పోసానికి పరీక్షలు చేయించారు డాక్టర్లు.
పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు.
వైసీపీలో నెక్ట్స్ అరెస్ట్ గోరంట్ల మాధవ్దే అని చాలామంది అభిప్రాయం.