Home » positive cases
COVID 19 in Telangana : తెలంగాణలో గత 24 గంటల్లో 635 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 515కు చేరాయి. 565 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 67 వేల 992 ఉన్నాయి. నలుగురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 489 మందికి చేరుకుంది. 2020, డిసెంబర్ 12
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 612 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 516కు చేరాయి. 502 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 67 వేల 427 ఉన్నాయి. ముగ్గురు చనిపోయారు. మరణ�
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 643 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేల 904కు చేరాయి. 805 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 66 వేల 925 ఉన్నాయి. ఇద్దరు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 482 మందిక
COVID 19 in Telangana : తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయా? గత 24 గంటల్లో 721 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేల 261కు చేరాయి. 753 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 66 వేల 120 ఉన్నాయి. ముగ్గురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 480 మంది�
Covid Positive Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. తొలుత వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. భారీగానే కరోనా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 24 గంటల్లో 381 కోవిడ్ 19 పాజిటి�
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదయ్యాయి. 948 మంది కోలుకున్నారని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 69 వేల 223 ఉండగా..కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 57 వేల 27
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 753 కరోనా కేసులు నమోదయ్యాయి. 952 మంది కోలుకున్నారని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 68 వేల 418 ఉండగా..కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 56 వేల 33
Thirty-nine Covid positive cases so far in Sabarimala శబరిమల అయ్యప్ప ఆలయంలో కరోనా కలకలం రేపింది. భక్తులతో పాటు ఆలయసిబ్బంది, పోలీసులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మార�
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి 600 నుంచి 800 మధ్యే కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 761 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది.
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లోకి చేరుకొంటోంది. గత 24 గంటల్లో 602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 1, 015 మంది కోలుకున్నారని, ముగ్గురు �