Home » positive cases
Andhra pradesh reports 1221 new positive cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత24 గంటల్లో 1,221 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయయని ప్రభుత్వం తెలిపింది.గడిచిన 24 గంటల్లో 66,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 1221మంది కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కరోనా వైరస్ కారణంగా గడిచిని 24 గంట�
COVID 19 in Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. వేయి కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 857 కేసులు నమోదయ్యాయని, నలుగురు మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం పాజిట�
COVID 19 in Telangana : తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్క రోజే 1,486 మంది కోలుకున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 38 వేల 632గా ఉందని, కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 18 వేల 887గ�
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు..వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. గతంలో 5 నుంచి 2 వేల వరకు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 1000కి దిగువన పాజిటివ్ కేసులు బయటపడుతున్�
COVID 19 in Telangana : తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా కేసులు 1,273 కేసులు నమోదయ్యాయి. కోలుకున్నది 1,708గా వెల్లడించింది తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 30 వేల 274గా ఉందని, కోలుకున్న కేసుల సంఖ్య 2 లక్షల 09 వేల 034గా ఉందని తెలిపింది. 24 గం
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ..తక్కువ సంఖ్యలో రికార్డవుతున్నాయి. క్రమంగా..వేయి పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 1,579 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత�
india coronavirus: భారత్లో కరోనా తగ్గుముఖం పట్టిందా..? ఇన్నాళ్లు వీరవిహారం చేసిన మహమ్మారి ఇప్పుడు తోక ముడిచిందా..? ఆరు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం దేనికి సంకేతం..? మరోవైపు రికవరీ రేటు కూడా అంతకంతకు పెరగడం శుభపరిణామం అంటున్నారు వైద్య నిపుణులు. ఇం�
AP Covid Cases Live Updates : ఏపీలో కరోనా వైరస్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్నిరోజులు వరుసగా పదివేలకు పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఇప్పుడు పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువగా పెరిగాయి.. ఇప్పటివరకూ కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో కాస�
భయపడినట్టే జరిగింది. ఏదైతే జరక్కూడదని అనుకున్నామో అదే జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లో ప్రతాపం చూపుతోంది. ఆ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే డబుల్, త్రిబుల్ అవుతున�
ఏపీలో భారీగా కరోనా కేసులు, మరణాలు పెరిగాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 10,167 కరోనా కేసులు నమోదు కాగా 68 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,30,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,281 మంది కరోనా బారిన పడి మరణించారు. రాష�