Home » postponed
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)వాయిదా వేసింది.
కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇంజినీరింగ్లో ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు జరగాల్సిన
NEET EXAM కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇటీవల సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా నీట్ పీజీ ఎగ్జామ్ ను మరోసారి వాయిదా వేసింది. కరోనా రెండో దశ ఉదృతి నే�
ఐపీఎల్కు సైతం కరోనా సెగ తగిలింది. ఇద్దరు ప్లేయర్లు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో నేడు(మే 3,2021) జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్�
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆచార్య విడుదల వాయిదా వేశారు. మే 13న విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ.. నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది.
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా `వకీల్సాబ్` వచ్చేశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఏడాది పాటు మానవజాతిని ముప్పతిప్పలు పెట్టిన మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్ళీ విరుచుకుపడుతుంది. దీని ప్రభావం చాలా రంగాలను తాకుతుంది. వాటిలో సినీ రంగం కూడా ఒకటి. ఇప్పటికే ఈ పరిశ్రమలో కరోనా బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. సినిమా వి