Home » postponed
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్త�
కరోనా వైరస్ దృష్యా భారతదేశంలో నవంబర్ లో జరగాల్సి ఉన్న FIFA అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ వాయివా పడింది. నవంబర్-2నుంచి 21వరకు దేశంలోని ఐదు ప్రదేశాలు(కోల్ కతా,గౌహతి,భువనేశ్వర్,అహ్మదాబాద్,నవీ ముంబై)లో జరుగవలసి ఉన్న ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ ను వాయి�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ను వాయిదా వేస�
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఏపీలో మరోసారి పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల (మార్చి 31, 2020) నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ … కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2020, మార్చి 21వ తేదీ శనివారం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం
రణ్వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ను ’83’ అనే పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 1983లో భారత జట్టు ప్రపంచకప్ ఎలా సాధించింది అన్న నేపథ్యంతో ఈ సినిమా తీస్తున్నారు. కబీర్ సింగ్ దర్శకత్వంలో వహిస్
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా జరగాల్సిన జేఈఈ,సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే CBSE, ICSE, ISC పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. అసలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5 నుంచి 11వ
కరోనా వైరస్ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నిక�
ఏపీలో స్థానిక ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఎన్నికలను ఈసీ రమేశ్ కుమార్ వాయిదా వేయడంపై అధికారపక్షం అగ్గిలమీదగుగ్గిలమౌతోంది. ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నిస్తోంది. దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని, కరోనా వైరస్ సాకు చూపి పోస్ట్ పోన్డ్ చేస్తారా అంటూ ఒ�
ఎన్నికలు వాయిదా వేయడం కాదు...నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలన్నారు.