Home » postponed
అసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్ ఘటన... బెంగాల్ పాలిటిక్స్ను కుదిపేస్తోంది. రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శివరాత్రి కావడంతో...ఇవాళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న టీఎంసీ.. ఆ నిర్ణయాన్ని వాయి�
Panchayat elections postponed in three villages : ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. విజయనగరం మినహా 12 జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి విజేతలకు డిక్లరేషన్లు అం
10th Exams in Telangana : పదో తరగతి పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. మే రెండోవారంలో పరీక్షలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నామంటూ బోర్డ్ విద్యాశాఖకు నివేదిక పంపింది. కరోనా ఎఫెక్ట్తో.. ఈసారి పరీక్షల నిర్వహణలో పలు మార్పులను సూచించింది. మరి ఏం�
Telangana EAMCET 2020 : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్లో స్వల్ప మార్పులు చేశారు. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడ�
Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని 2020, అక్టోబర్ 08వ తేదీ
Jagananna Vidya Kanuka : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ‘Jagananna Vidya Kanuka’ ఒకటి. విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకం రూపొందించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే..ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడింది. స్టాక్ పాయింట్ లో ఉన్న జగనన్న విద్యా
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(జేఈఈ) మెయిన్స్, నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జేఈఈ
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న35 రెసిడెన్షియల్ కాలేజీల్లో 2020-2021 విద్యా సంవత్సారానికిగాను ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే TSRJC-CET 2020 ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సెట్ ద�
ఎట్టకేలకు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. కరోనా కారణంగా 2020 ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ముగిసేలోగా
పెళ్లంటే నూరేళ్ల పంట..ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే..మాములు సందడి ఉండదు. బంధు మిత్రులు, స్నేహితుల కలయికతో సందడి సందడిగా ఉంటుంది. వారి వారి స్థోమతను బట్టి పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. పెళ్లంటే కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగే తంతు కాదు. వివాహం కొం�