Home » postponed
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయితీల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఆరు వారాలు పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇవాళ(15 మార్చి 2020) మొదటి దశ పంచాయితీ ఎన్నికలకు స
కరోనా ఎఫెక్ట్ - ఉగాది విడుదల కావలసిన ‘వి’ చిత్రం వాయిదా..
ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
జపాన్ ఒలింపిక్ క్రీడా మంత్రి టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా వేసవికాలం జరగాల్సి ఉన్న ఈ టోర్నీని ఇయర్ ఎండ్లో నిర్వహించాలనుకుంటున్నారు. జపాన్ పార్లమెంట్లో సీకో హషీమొటో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో చ�
గుర్తింపులేని ఇంటర్ బోర్డు కాలేజీలు తీసుకునే చర్యలకు బ్రేకులు వేసింది హైకోర్టు. ఉన్నట్టుండి కాలేజీలను రద్దు చేస్తే.. విద్యార్థులు రోడ్డున పడతారని ఇంటర్ బోర్డు విఙ్ఞప్తిని మన్నించింది. పరీక్షలు ముగిసిన వెంటనే చర్యలు తీసుకోవడమే కాకుండా ని�
ఐదు గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి విశాఖ ఎయిర్ పోర్టులోనికి పోలీసులు తరలిస్తున్నారు. లాబీలో కూర్చొని బాబు నిరసన తెలియచేస్తారా ? లేక ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళుతారా ? అనేది తెలియాల్సి ఉంది. అక్కడనే �
కరోనా వైరస్(coronavirus).. ఓ పెళ్లింట్లో తీరని విషాదం నింపింది. మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కరోనా వైరస్.. డాక్టర్
నిర్భయ కేసులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిర్భయ దోషులకు కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ నిర్భయ పేరెంట్స్ పిటిషన్పై పటియాల కోర్టు విచారణ జరిపింది. వినయ్ శర్మ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండడంతో దీనిపై విచారణను స�
నిర్భయ నిందితుల ఉరిశిక్ష వాయిదా పడటంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర అసహనం..అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన గంభీర్.. ఈ రాక్షసులు జీవించే ప్రతిరోజూ.. న్యాయవ్యవస్థకు మాయని మచ్చలాంటిదన
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని పర్యటన వాయిదా పడింది. గురువారం(జనవరి 16,2019) ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని, రాజధాని