-
Home » poultry
poultry
ఆ ఒక్క ప్రాంతంలో 4 లక్షలకు పైగా కోళ్లు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు
ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు రాకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.
వర్షాకాలంలో పెరటికోళ్ల సంరక్షణ.. ముందస్తు నివారణ చర్యలు
Care Of Poultry : వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది కోళ్ల పరిశ్రమ. రోజురోజుకు పెరుగుతున్న గుడ్లు, మాంసం వినియోగంతో వీటి పెంపకం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది.
Property tax: పౌల్ట్రీ.. డైరీలకు ఆస్తి పన్ను మినహాయింపు
కొవిడ్ సంక్షోభంలో పెద్ద ఉపశమనం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ, డైరీ యూనిట్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ప్రకటించింది. పంచాయత్ రాజ్ సెక్రటరీ సందీప్...
చికెన్ ప్రియులకు షాక్, అమాంతం పెరిగిన ధరలు
chicken rates sudden hike: తెలంగాణలో చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరిగాయి. కొన్నాళ్ల క్రితం బర్డ్ ఫ్లూ ప్రచారంతో పడిపోయిన చికెన్ ధర..మళ్లీ చుక్కలను తాకుతోంది. వారం వ్యవధిలో కిలో చికెన్ పై రూ. 50 నుంచి రూ. 70 పెరిగింది. గత వారం స్కిన్
ఫ్లూ కారణంగా ఫౌల్ట్రీలో 65కోళ్లు మృత్యువాత.. భయాందోళనలో నగరవాసులు
Poultry Birds: జలగావ్ జిల్లాలోని ఓ ఫౌల్ట్రీ ఫాంలో 65కోళ్లు మృత్యువాతకు గురయ్యాయి. ఫిబ్రవరి 15న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 7లక్షల 12వేల 712ఫౌల్ట్రీ పక్షులు పాడైపోయాయని అధికారులు అంటున్నారు. నవపూర్ సిటీ సమీపంలోని నందూర్బర్ ప్రాంతంలో 26లక్�
చికెన్ తో జాగ్రత్త : సగం ఉడికిన గుడ్లు, సరిగ్గా ఉడకని కోడి మాంసం వద్దు – FSSAI
half-boiled eggs : బర్డ్ ఫ్లూ డేoజర్ బెల్స్ మోగాయి. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ భయం లేదంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం తొలిసారిగా జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు సూచించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా కొన్ని మార్గదర
ఢిల్లీలో కోళ్లు, పక్షుల దిగుమతిపై నిషేధం
Ban on import of poultry in Delhi : దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో కోళ్లు, ఇతర పక్షుల దిగుమతిపై నిషేధం విధించింది. ఇటీవల అక్కడ వరుసగా పక్షులు మృత్యువాత పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వి�
ఫ్రాన్స్ లో బర్డ్ ఫ్లూ భయం : 6 లక్షల పక్షుల్ని పూడ్చేపెట్టేయని ప్రభుత్వం ఆదేశాలు
Bird flu 2021 in France : భారత్ లోనే కాదు ఫ్రాన్స్ లో కూడా బర్డ్ ఫ్లూ భయం పుట్టిస్తోంది. ఇండియాలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వల్ల లక్షలాది పౌల్ట్రీ పక్షులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈ వైరస్ భారత్ తోనే కాకుండా పలు దేశాల్లో పక్షులు పాల�
కరోనా ఎఫెక్ట్, భారీగా పెరిగిన నాటుకోడి ధర, కిలో రూ.500 పైనే
కరోనా ప్రభావంతో నాటుకోడి కొండెక్కింది. హైదరాబాద్ లో నాటుకోళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. కిలో కోడి ధర రూ.500 పైమాటే. అయినా జనాలు వెనక్కి తగ్గడం లేదు. నాటుకోళ్లతో రోగనిరోధ శక్తి పెరుగుతుందని, కరోనా నుంచి బయటపడవచ్చునే ప్రచారంతో ధర ఎక్కువైనా వా�
కోట్లు ఖర్చుపెట్టాం.. దీనెబ్బా కరోనా.. బండ్ల గణేష్
కరోనా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన చికెన్ ధరలు.. స్పందించిన నటుడు, నిర్మాత, పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకుడు బండ్ల గణేష్..