-
Home » PPE
PPE
Covid 19 : ఎన్ని రోజులకు N-95 Mask మార్చాలి
వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా బయటకు వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ
public sector undertakings : ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఒకే చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాల్లో 2021, ఫిబ్రవరి 01వ తేదీన 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారామ�
ఫేస్ మాస్క్ ఎంత ఆకర్షణీయంగా ఉందో..కావాలంటే..రూ. 70 వేలు పెట్టాల్సిందే.
FANCY FACE SHIELD : కరోనా కారణంగా ఫేస్ మాస్క్, మాస్క్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వైరస్ నుంచి రక్షించుకోవాలంటే..బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా వాడాల్సి వస్తోంది. నిత్య జీవితంలో ఒక భాగమై పోయాయి. ప్రజలను ఆకర్షించే విధంగా మాస్క్, ఫేస్ మాస్క్ లను తయారు చేస�
బెంగళూరులో కరోనా సోకిన తల్లులకు డెలివరీ..200 చిన్నారులకు నెగటివ్
బెంగళూరు నగరంలో కరోనా కేసులు అధికంగానే నమోదవుతున్నా…కరోనా వైరస్ సోకిన తల్లులకు బెంగళూరు వైద్యులు డెలివరీ చేశారు. 200 మంది చిన్నారులు ప్రస్తుతం ఆరోగ్యవంతంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. విక్టోరియా, వాణి విలాస్ ఆసుపత్రుల్లో వైద్యులు విశ�
ఏపీలో పొలాల్లో PPE కిట్ల కలకలం… కరోనా భయంతో తగలబెట్టాడు
ఏపీలోని పొలాల్లో పీపీఈ(PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్లు కలకలం రేపాయి. కరోనా పేషెంట్లకు వైద్య
శ్రీకాకుళంలో కొవిడ్-19 టెస్టు శాంపిల్స్ సేకరణకు Mobie Wisk
కేరళ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా బాధితులను గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంటింటికి వెళ్లి సర్వే చేయించి వారిలో ఏమైనా లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలోని అధికారి�
మామూలోడివి కాదు స్వామీ.. మున్సిపల్ కార్మికులకు అక్షయ్ భారీ విరాళం..
కరోనా క్రైసిస్ : మరోసారి భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..
బ్రిటన్ ప్రధానిని హెచ్చరించాడు… కోవిడ్-19కి తానే బలైయ్యాడు
UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.
రూ.500కే PPEలు అందిస్తున్న హైదరాబాద్ టెక్కీలు
కొవిడ్-19పై పోరాడేందుకు హైదరాబాద్ టెక్కీలు తమ వంతు సాయం అందిస్తున్నారు. జపనీస్ టెక్నాలజీ ఉపయోగించి రూ.500కే కిట్లను అందజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్ ఘ్రాంధీ (32) అనే వ్యక్తి తనకున్న ఇష్టాన్ని ఈ రకంగా తీర్చుకుంటానని ఎప్పుడూ అనుకోలేదంటున�
ఇటలీ విరాళంగా ఇచ్చిన PPEలను తిరిగి ఆ దేశానికే విక్రయించిన చైనా
చైనాలో కరోనావైరస్ వ్యాప్తి విజృంభించినప్పుడు ఇటలీ చైనాకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని (పిపిఈ) విరాళంగా ఇచ్చింది. ది స్పెక్టేటర్ మ్యాగజైన్లో వచ్చిన నివేదిక ప్రకారం, విరాళంగా ఇచ్చిన అదే పిపిఇలను చైనా.. ఇటలీకి విక్రయించింది.