Home » Pragathi Bhavan
తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ఎనిమిది మెడికల్ కాలేజీలకు ప్రారంభించారు కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో చరిత్రలో ఇదొక కొత్�
తెలంగాణలో పెద్ద సంఖ్యలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కృష్టికి ఫలితంగా సీఎం కేసీఆర్ ఈరోజు ఎనిమిది కాలేజీలను ప్రారంభించారు.ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు ప�
సీఎం కేసీఆర్ 26 రాష్ట్రాలకు సంబంధించి రైతు సంఘాల నేతలో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్ని వ్యవసాయం రంగం పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాల పురోగతి గురించి చూడా చర్చించనున్నారు.
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈక్రమంలో ప్రగతి భవన్ వద్ద ఓ నిరుద్యోగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సదరు నిరుద్యోగి ఆత్మహత్యకు యత్న�
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ పేరు హాట్ టాపిక్గా మారింది. ఇండియన్ పాలిటిక్స్ డయాస్ మీద ఆయన పాలిట్రిక్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్స్ ఎవరి ఊహకు అందడం లేదు...
ప్రగతి భవన్లో కేసీఆర్తో పీకే కీలక భేటీ
కాంగ్రెస్కు జవసత్వాలు నింపుతూనే.. టీఆర్ఎస్ను మెల్లిగా జాతీయ రాజకీయాల వైపు నడిపించేలా జమిలి వ్యూహాన్ని పీకే ప్లాన్ చేశారా..? నేషనల్ పాలిటిక్స్లో కొత్త పొలిటికల్ జర్నీకి రోడ్ మ్యాప్ వేస్తున్నారా.. ?
ఈ సంవత్సరం అంతా బాగానే ఉందని, సీఎం కేసీఆర్ మంచి పాలన అందిస్తారన్నారు. రైతులు రాజులు కాబోతున్నట్లు.. పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు...
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దక్కాల్సిన ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని ఎంపీలతో తేల్చిచెప్పారు కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, నిధులు, హక్కుల కోసం ఉభయ సభల్లో తీవ్రంగా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయసభలలో టీఆర్ఎస్ ఎంపీలు తొలి రోజు నుంచే ఆందోళన చేశఆరు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో...