Home » Pragathi Bhavan
సీఎం కేసీఆర్ ఈ నెల 27 తేదీన దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలు నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు.
‘దళితబంధు’ కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ‘దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదని.. ఇది ఒక ఉద్యమమని సీఎం కేసీఆర్ వెల్లడి�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం 2021, జూన్ 27వ తేదీ ఆదివారం ప్రగతి భవన్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్�
Mallu Bhatti Vikramarka : మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ను తాము కోరడం జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు, బాధ్యులైన అధికారులతో పాటు..మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆమె కొ�
అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును బేరీజు వేయడం జరుగుతుందని, అధికారుల తీరు మార్చుకోకుంటే..చర్యలు తీసుకుంటామ�
హుజూరాబాద్ రాజకీయాలు రంజురంజుగా సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జర�
సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోవటం కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగించడమే బెటర్ అని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించింది. జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Cabinet Meeting : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021, మే 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 02 గంటలకు కేబినెట్ సమ�