Home » Pragathi Bhavan
CM KCR review : నియంత్రిత సాగును ఎత్తివేయడంతో.. రాష్ట్రంలో సాగు పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు వ్యవసాయ రంగంపై 2021, జనవరి 24వ తేదీ ఆదివారం సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ ప్ర
Beware with Corona – CM KCR : కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సీఎం కేసీఆర్. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభిస్తుండటంతో.. రాష్ట్రంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ ప
CM KCR review on Dharani : ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్లలో అవినీతికి చెక్ పెట్టిన తెలంగాణ సర్కార్… వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై దృష్టిపెట్టింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి.. వాటిని ఎలా పరిష్కరించాలి.. వ్యవసాయేతర భూముల రిజ
Greater Election : గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన అనూహ్య పరాజయంపైనా పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. ఆరేళ్లలో చవిచూసిన మొట్టమ�
Covid -19 Effect On Telangana Revenue : కరోనా ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై తీవ్రంగా పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా ఎఫెక్ట్తో ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం 52వేల 720 కోట్లు తగ్గే అవకాశముందన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకోవాలని స
CM KCR Budget Interim Review : 2020 – 2021 బడ్జెట్పై మధ్యంతర సమీక్ష జరుపుతున్నారు సీఎం కేసీఆర్. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ఆర్థిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా…తెలంగాణలో లోటు బడ్జెట్ ఉన్న కారణంగా..రాష్ట్రానికి ఎంత
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్ష జరిపారు.. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. �
గోల్కొండలో పంద్రాగస్టు ఉత్సవాలు జరగవని, ప్రగతి భవన్ లోనే నిరాడంబరంగా జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ చేయడం ఆనవాయ�
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయా�
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్న�