Home » Pragathi Bhavan
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా ? ఆంక్షలను సడలింపు చేయాలా ? అనే దానిపై ఓ కీలక న
తెలంగాణలో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రోజుకు 16 చొప్పున మాత్రమే కొత్త కేసులు నమోదవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైరస్ వ్యాప్తి ఆగినట్టేనని అందరూ భావించారు. కానీ ఆదివారం 28 కొత్త కే�
వామ్మో కరోనా అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో మృతి చెందుతున్నారు. తెలుగు రాష్ట్�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. లెటెస్ట్గా ఈ సంఖ్య 16కు చేరుకుంది. వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ అల�
తెలంగాణలో 14కు కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్టు రాష్ట్ర సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లకే కరోనా సోకిందన్నారు. వేరే రాష్ట్రాల్లో విమానం దిగి మన రాష్ట్రానికి రైళ్లలో వస్తున్నారని చెప్పారు. కరీంనగర్కు వచ్చిన వాళ్లు కూడా ర
తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. 2020, మార్చి 07వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశంకానుంది. ఈ సమావేశంలో 2020-21 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపడంతోపాటు శాసనసభ, మండలిలో ఆర్డినెన్స్ల స్థానంలో ప్రవే�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్ర�
తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్లోనే మూడు సార్లు కేసీఆర్తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల స�
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యువకులుగా గుర్తింపు పొందారు వారిద్దరూ. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వారికి పార్టీలో ప్రాధాన్యం దక్కింది. ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో విజయం సాధించి పార్టీలో ముఖ్య న