-
Home » prakasam district
prakasam district
ఏపీలో తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి..
తరచూ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిoచాలన్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు.
దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు.. ఎందుకంటే..?
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి పొదిలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్న వైఎస్ జగన్
తాడేపల్లి నుంచి రేపు ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు పొదిలిలో హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు.
53 చోట్ల కత్తిపోట్లు.. టీడీపీ నేత దారుణ హత్యపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, వారిని వదిలేది లేదని వార్నింగ్
టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ముసుగులు వేసుకుని వచ్చిన దుండగులు కత్తులతో నరికి నరికి చంపారు.
ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మాజీమంత్రి ప్లాన్? సిట్టింగ్ ఎమ్మెల్యేపై కుట్రలు? ఎవరా నేత, ఎందుకిలా..
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగిన మండల పరిషత్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయం సాధించడంతో కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయట.
ఏపీకి అనంత్ అంబానీ.. మంత్రి లోకేశ్ తో కలిసి సీబీజీ ప్లాంట్ కు శంకుస్థాపన..
ఆంధ్రపద్రేశ్ రాష్ట్రంలో విద్యుత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
ప్రకాశం జిల్లాలో కలకలం.. సజీవ సమాధికి వ్యక్తి యత్నం... ఎందుకిలా చేశాడంటే..
ఈ ఆలయం ముందు పెద్ద గొయ్యి తీశాడు. వారం రోజుల నుంచి ఆ గొయ్యిలోకి దిగుతున్నాడు.
ప్రకాశం జిల్లాలో సజీవ సమాధికి వ్యక్తి యత్నం..
ప్రకాశం జిల్లాలో సజీవ సమాధికి వ్యక్తి యత్నం..
ప్రకాశం జిల్లాలో భయం భయం.. వణుకు పుట్టిస్తున్న వరుస భూప్రకంపనలు.. అసలేం జరుగుతోంది? కారణమేంటి?
ఎన్నో ఏళ్ల నుంచి భూ ప్రకంపనలు ఈ ప్రాంతంలో సాధారణమేనని, అయితే వరుసగా మూడు రోజుల పాటు రావడం ఇదే తొలిసారి అంటూ స్థానికులు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు.. భయాందోళనలో స్థానిక ప్రజలు
ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. దర్శి మండలం మండ్లమూరులో భూమి కంపించింది..