Home » Prathipadu
మాజీమంత్రి రావెల కిశోర్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
జగన్ చేస్తున్న మాహా యజ్ఞంలో నేను భాగస్వామ్యం అవుతాను. జగన్ ఏ బాధ్యత ఇస్తే అది తీసుకుని కష్టపడి పని చేస్తా.
దీంతో అక్కడ బాలసాని కిరణ్ ను తప్పించి ఆయన స్థానంలో రావెల్ కిశోర్ బాబును ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ హోం మంత్రికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలోని విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఏకంగా కార్యకర్తలు ఆమె ఇంటి ముందే ధర్నాకి
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఇన్ చార్జ్ పదవికి వరుపుల రాజా రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాలు ఆయన తెలిపారు. టీడీపీ మునిగిపోయే నావ అన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్లు వద్దు.. స్థానిక నేతలే ముద్దు అంటున్నారు ప్రత్తిపాడు తెలుగు తమ్ముళ్లు. వారు పార్టీని సక్రమంగా నడపలేకపోవడంతోపాటు కార్యకర్తలను కలుపుకొని పోవడం లేదంటున్నారు. తమపై పెత్తనానికి మాత్రం ముందుంటున్నారని విరుచుకుపడుతున్నారు. అందు