Home » pregnant woman
ముంబై ఇండస్ట్రియల్ ఏరియా భివండికి సమీపంలో ఉన్న ధిగాషి గ్రామానికి అనుసంధానంగా ఉన్న ధర్మిపాదకు చెందిన డషానా ఫరాలె అనే మహిళ(32)కు సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల సమయంలో నొప్పులు వచ్చాయట. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో.. అదే గ్రామానిక�
క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడు సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకుని... గర్భం దాల్చగానే భార్యను వదిలేసి పారిపోయిన భర్త కోసం ఓ ఇల్లాలు నిరసన దీక్ష చేపట్టింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన మెట్టుపల్లి స్వప్న అనే యువతి.. మోదెల గ్రామానికి చెందిన మెట్టుపల్లి శ్రీధర్ అనే వ్యక్తి
నెలలు నిండడంతో బస్సులోనే ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపే బస్సులోనే ఆమె ప్రసవించింది. సదరు మహిళను మహారాష్ట్రకు చెందిన రత్నమాలగా గుర్తించారు.
ముందుగా ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారు ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి.
పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ఇస్లామాబాద్ లో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. నిండు గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈరోడ్ జిల్లాలో ఓ ఏనుగు గర్భిణిగా ఉన్న గిరిజన మహిళకు సుఖ ప్రసవం అయ్యేలా చేసింది.
కరెంట్ కోతలతో ఆస్పత్రుల్లో రోగులు అల్లాడుతున్నారు. అత్యవసర ఆపరేషన్లకు ఆటంకం కలుగుతోంది. నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కరెంటు కోతలతో గర్భిణిలకు డెవరీలు కష్టంగా మారింది.
అనూష మీద అనుమానంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు.
దీంతో బాధిత గర్భిణీకి గాయాలు అయ్యాయి. ఇటీవలే పెట్ల బురుజు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ అడ్మిట్ అయింది. ఆసుపత్రిలో భర్తతో గొడవ పడింది.