Home » pregnant woman
ఆరోగ్యంగా ఉండి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. ప్రతి మహిళా అమ్మతనాన్ని ఆస్వాదించాలిగానీ..ఇలా డబ్బుతో ఆ కమ్మదనానికి దూరం కాకూడదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణంలో మార్పులు దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. మామూలుగానే మంచుతో కప్పి ఉండే జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుత చలికాలం రెట్టింపుగా కురుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
కాన్పు సమయం దగ్గరపడుతుంటే.. సంబరానికన్నా ముందు సందేహం ఆమె మదిని తొలిచేసింది. తన భయానికి.. డాక్టర్ తప్పుడు రిపోర్ట్ ఆజ్యం పోసింది.
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపాం నియోజకవర్గంలో ఒక బాలింతరాలిని సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో స్ట్రెచర్ పై మోసుకుంటూ... నాగావళి నదిని దాటారు ఆమె కుటుంబ సభ్యులు, 108 సి
గోరఖ్పూర్ నుంచి ముంబై వెళ్తున్న స్పైస్జెట్ విమానం నాగ్పూర్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్లేన్ టేకాఫ్ అయిన కొద్దీ సేపటికే మహిళ అస్వస్థతకు గురైంది.
ఏడునెలల గర్భవతిగా ఉన్న వివాహిత, భర్తకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆదృశ్యమయ్యింది. ఆమె ఆచూకి కనపడక పోవటంతో కుటుంబం ఆందోళన చెందుతోంది.
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ మృతి చెందింది. వాగులో నీరు ఎక్కువగా ఉండటంతో 108 వాహనం ఆస్పత్రికి వెళ్లలేకపోయింది.
ప్రసవం నొప్పులతో వేదన పడుతున్న గర్భిణిని మూడు కిలోమీటర్ల దూరం చేతులమీదనే మోసుకెళ్లారు బంధువులు. అయినా బిడ్డను దక్కించుకోలేకపోయారు. సరైన రోడ్డు సౌకర్యాలు లేక అంబులెన్స్ రాని పరిస్థితి. దీనికి తోడు వర్షాలు భారీగా కురుస్తుండటంతో విశాఖలోని �
కేరళలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది.
ఆ కొండల్లోకి వాహనాలు వెళ్లవు.. ఏదైనా అయితే మనుషులే మోసుకు రావాలి. విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తరచుగా ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. గర్భిణీ స్త్రీలను.. నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంటే ఇలా డోలీలపై మోసుకెళ