Home » Pregnant Women
గర్భిణీ స్త్రీలకు చేపలు ఇవ్వాలా వద్దా అన్న దానిపై అనేక మందిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చేపల్లో పాదరం వల్ల శిశువులకు హానికలిగే అవకాశాలు ఉంటాయి.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరాన్ని చల్లగా ఉంచుకోవటం అవసరం. ఉదయం, సాయంత్రం సమయంలో చల్లని నీటితో స్నానం చేయటం మంచిది.
తక్కువ రేడియేషన్కు గురికావడం వల్ల నవజాత శిశువులో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం తక్కువగా ఉంటుంది. గర్భంలో ఉండే పిండాలు చాలా సున్నితంగా ఉంటాయి.
గర్భిణీగా ఉన్న సమయంలో కోవిడ్ సోకిన వారికి ప్రసవం తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. అవి పిల్లల హెల్త్పై ప్రభావం చూపుతుందని అధ్యయనంలో తేలింది.
దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలోని అధికారులు, సిబ్బందికి కూడా..
గర్భధారణ సమయంలో స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.
మనసును మళ్లించడానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక కార్యకలాపంలో లేదా ఇతర పనులలో బిజీగా ఉంచుకోండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం పాటు వాకింగ్ చేయండి.
కరోనా బాధిత వ్యక్తులతో పోలిస్తే గర్భిణుల్లో కరోనా సోకితే ముప్పు అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్రలో గర్బిణీలే ఎక్కువ మంది ఉన్నారు.
అమ్మ కడుపులో పెరిగే శిశువుల పుట్టుక సమయాన్ని త్వరపెడుతోంది కరోనా మహమ్మారి. గర్భిణులకు కరోనా సోకితే ప్రసవం త్వరగా జరిగే అవకాశం ఉంటుందని అమెరికా పరిశోధల్లో వెల్లడైంది.
కరోనా కొత్త రకం డెల్టా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తూ ప్రమాదకరంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు డెల్టా వేరియంట్ పాకింది. ఈ కారణంగా మళ్లీ కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని ద�