శీతాకాలంలో జబ్బులు చెంతనే పొంచి ఉంటాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గర్భంతో ఉన్నవారు ఎలాంటి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించే ఆహారాలను తీసుకోవాలి.
నిండు గర్భిణి ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్
గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి పడే టెన్షన్ వలన పుట్టబోయే బిడ్డలకు కూడా ఒత్తిడి సమస్య సంక్రమిస్తుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొన్ని రకాల కాస్మొటిక్స్ లో వివిధ రకాల కెమికల్స్ కలుపుతుంటారు.
గర్భిణీ స్త్రీలకు చేపలు ఇవ్వాలా వద్దా అన్న దానిపై అనేక మందిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చేపల్లో పాదరం వల్ల శిశువులకు హానికలిగే అవకాశాలు ఉంటాయి.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరాన్ని చల్లగా ఉంచుకోవటం అవసరం. ఉదయం, సాయంత్రం సమయంలో చల్లని నీటితో స్నానం చేయటం మంచిది.
తక్కువ రేడియేషన్కు గురికావడం వల్ల నవజాత శిశువులో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం తక్కువగా ఉంటుంది. గర్భంలో ఉండే పిండాలు చాలా సున్నితంగా ఉంటాయి.
గర్భిణీగా ఉన్న సమయంలో కోవిడ్ సోకిన వారికి ప్రసవం తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. అవి పిల్లల హెల్త్పై ప్రభావం చూపుతుందని అధ్యయనంలో తేలింది.
దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలోని అధికారులు, సిబ్బందికి కూడా..
గర్భధారణ సమయంలో స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.
మనసును మళ్లించడానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక కార్యకలాపంలో లేదా ఇతర పనులలో బిజీగా ఉంచుకోండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం పాటు వాకింగ్ చేయండి.