Home » Press Meet
జగన్ వంద రోజుల పాలనపై పవన్ స్పందించబోతున్నారు. ఇప్పటికే ఇసుక పాలసీపై విమర్శలు గుప్పించిన జనసేనాని... సర్కార్పై పోరుకు సిద్ధమతున్నారా? అందులో భాగంగానే
పల్నాడులో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్. వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ప్రచారం జరుగుతోందని..పోలీసులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. రూల్ ఆఫ్ లా ప్రకారమే పని చేస్తున్నట్లు తెలిప�
వైసీపీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి.. నా ఇంట్లో చోరీ ఎందుకు చేశాడు ? దీనికి ఎమ్మెల్యే అంబటి సమాధానం చెప్పాలి. తనను వేదనకు.. ఆవేదనకు గురి చేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేశారు. 2019, ఆగస్టు 22వ తేదీ గురువారం అర్థరాత్రి కోడె�
IPL ఫైనల్ మ్యాచ్కు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అయ్యింది. 2019, మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరుగనుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సెక్యూరిటీని సమీక్షించారు. రూట
మరోసారి ఎన్నికల కమిషన్పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తుఫాన్పై సమీక్షలు చేయవద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా బాబు వర్సెస్ ఎన్నికల సంఘం..ఏపీ సీఎస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫోని తుఫాన్పై ఈసీకి లేఖ రా�
ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ నడి రోడ్డుపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు ట్వీట్స్ చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీస్ NTR’ సినిమా ఏపీలో విడుదల కాలేదనే సంగతి త�
లక్ష్మీస్ NTR సినిమా ఒక్క ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29వ తేదీ రిలీజ్ కాబోతోంది.
#RRR మూవీ అద్బుతం అంటున్నారు ఎన్టీఆర్. కొమరం భీంగా నటించటం మరో విశేషంగా చెప్పుకొచ్చారు. ఇగోలు పక్కనపెట్టి.. స్టార్ ఇమేజ్ లేకుండా ఈ మూవీ తీస్తున్నట్లు వెల్లడించారు ఎన్టీఆర్. రాజమౌళితో తీస్తున్న నాలుగో సినిమా ఇది అని.. ఎంతో ఉత్కంఠ.. ఏదో తెలియని భావ
ప్రముఖ దర్శకుడు ‘రాజమౌళి’ మార్చి 14వ తేదీన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంట. ఏ విషయాలపై మాట్లాడుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. న్యూ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విశేషాలను తెలియచేస్తారా ? ఇంకా ఏమైనా ఉందా అనే చర్చ సాగుతోంది. ‘రాజమౌళి’ ప్రెస
ఐటీ గ్రిడ్ డేటా చోరీ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ డేటా చోరీ వేడి ఇంకా చల్లారలేదు. జగన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలకులు మహాకుట్ర పన్నారని బాబు పేర్కొనడంప