Home » Press Meet
సీఎం జగన్ ప్రాణానికి..భద్రతకు ముప్పు వచ్చిన విధంగా ఆలోచించినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గాయంపై కారం చల్లి పైశాచిక ఆనందం పొందుతారా ? ఎప్పుడు బయటకు రాని మహిళలు..ఈ రోజు రోడ్లపైకి వచ్చే విధంగా చేసి
అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై ఆయన తప్పు బట్టారు. రాజధాని నిర్మాణానికి అంత డబ్బులు లేద�
రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయాయి. రాజధాని ఇక్కడే ఉంచాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ సమావేశమైంది. హై పవర్ క�
మీడియాకు వైసీపీ ప్రభుత్వం సంకెళ్లు వేసింది. ప్రభుత్వానికి పొగరు ఎక్కింది. జీవో నెంబర్ 2430పై గవర్నర్కు కంప్లయింట్ చేసి మెమోరాండం ఇచ్చాం. ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం..ఎవరైనా రాస్తే..ప్రభుత్వానికి డ్యామేజ్ ఉంటే..వారిపై కేసులు పెట్టుకొనే �
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సీఎం జగన్ శాసనసభలో మాట్లాడడం నీచమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సీఎం స్థాయిలో ఉండి వ్యక్తిగత విషయాలో సభలో ప్రస్తావించడం దుర్మార్గమన్నారు. ప్రజా జీవితంలో పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదని, జగన్ ఏం చేశా
రాష్ట్రంలో ఇటీవలే సంభవించిన వర్షాల కారణంగా రోడ్లు, నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయని వెంటనే వీటిని బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. కే�
తెలంగాణ రాష్ట్ర వాసులకు గుడ్ న్యూస్. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 2019, నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావావలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. కానీ సమ్మె విరమణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ �
దుర్మార్గమైన కేసులు పెట్టి జైలుకు పంపించారు..కానీ తనను ఏమి చేయలేకపోయారని..తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు టీడీపీ నేత చింతమనేని. తనపై 17 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, దానితో పాటు ఎన్నో కేసులు పెట్టారన్నారు. కానీ..తనకు న్యాయస్థానాలు, కోర్ట�
రుణమాఫీ చేస్తామనే హామీ టీడీపీది..తమది కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రుణమాఫీ ఆర్థిక భారమని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్ అని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా టీడీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. సెప్టెంబర్ 26వ తేదీ
రివర్స్ టెండరింగ్తో రూ. 58 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని..ఈ విషయంలో ఏమంటారు బాబు ? ఎందుకంత భయం అని ప్రశ్నించారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్టు కాదని, అబద్దపు ప్రచారాలు మానుకోవాలని హితవ