Home » Press Meet
Tamannaah Bhatia Press Meet : టాలీవుడ్ నటి తమన్నా నటిస్తున్న వెబ్ సిరీస్ 11th Hour. ఈ సినిమాలో హింసనేది ఉండదని, ప్రతి సీన్ గన్లా పేలుతుందని అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సీరీస
Minister Harish Rao Press Meet : దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అన్నీ అబద్దాలే చెబుతోందని, నేతలు భారతీయ ఝుటా పార్టీగా మార్చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వెయ్యి అబద్దాలు ఆడినా..ఒక ఎన్నిక గెలవాలనే ఆలోచన వారిలో ఉందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల �
Undavalli Arun Kumar Press Meet Over Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కాంప్రమైజ్ అయితే..సీఎం జగన్ కు పతనమేనన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. అఫిడవిట్ వేస్తే ఏం నష్టమన్నారు. కేసులు కాపాడుకోవడం కోస
Urmila Gajapathi Raju Press Meet : విజయనగరం రాజవంశంలో విబేధాలు భగ్గుమన్నాయి. పైడితల్లి సిరిమానోత్సవం సాక్షిగా వివాదం మొదలైంది. ఉత్సవంలో సుధ, ఊర్మిళ గజపతికి అవమానం ఎదురైంది. కోటపై నుంచి సుధ, ఊర్మిళను వెళ్లిపోవాలని మాన్సస్ సిబ్బంది చెప్పడం కలకలం రేపింది. దీంతో వా�
AP Education Minister : జగనన్న చెప్పాడంటే..చేస్తాడంతే..నిధులు ఎవరిచ్చినా..సరే ఇవ్వకపోయినా..సరే..విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 2020, అక్టోబర్ 10వ తేదీ శనివారం ఉదయం ఆయన మీడియాతో మా�
లారీ డ్రైవర్నే, ఉమ సోడాలు అమ్మలేదా ? డైరెక్ట్గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదంటూ ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేసిన సంగతి
ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువ ఎమ్మెల్యే పొజిషన్లు ఉండడంతో పాటు ఇక్కడి జనాలు పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం మొత్తం ఆ పార్టీకే ఓట్లు వేస్తారని నమ్మకం నాయకుల్లో ఉంది. అంతే కాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల�
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఇక్కడ చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయన్నారు సీఎం జగన్. నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర�
స్వధాత్రి రియల్ ఎస్టేట్ కంపెనీ స్కాంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ డబ్బుతో భూములను స్వధాత్రి కొనుగోలు చేసిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వె�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డ