Home » Press Meet
తన కొడుకు జనుపల్లి శ్రీనివాస్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ సావిత్రమ్మ కన్నీరు పెట్టుకున్నారు.
ప్రధాని మోదీతో ఏయే విషయాలపై చర్చించామన్న వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు.
విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని..
పుంగనూరులో కావాలనే వైసీపీ దాడులు చేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఆయనతో ఉన్న అందరికీ దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ కు విజిటింగ్ మంత్రులుగా మారారని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి అడిగిన వాటికి సమాధానం చెప్పలేని చేతకాని అసమర్ధులు వైసీపీ నేతలు అని మండిపడ్డారు.
చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు రాజకీయాలు చేస్తే.. తనకు బదులు చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ పని చేస్తున్నాడని ఆరోపించారు.
గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో అనేక MOUలు చేసుకున్నామని తెలిపారు. 13 లక్షల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగ ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.
నల్లపురెడ్డి శ్రీనివావసులు రెడ్డిపై కుట్రలు చేసి.. చంద్రబాబు పార్టీ నుంచి బయటికి పంపించాడని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు.
వైసీపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఫోన్ ను ట్యాపింగ్ చేశారని..తన ఫోన్ సంభాషణను దొంగ