Press Meet

    కరోనా మనతోనే..వైరస్ ను కట్టడి చేయలేం – సీఎం జగన్

    April 27, 2020 / 01:25 PM IST

    కరోనా వైరస్ ను కట్టడి చేయలేమని..ఇది మనతోనే ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు భయపడాల్సినవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ రాకుండా కట�

    కరోనా టెస్ట్‌ల్లో ఏపీయే నెంబర్ 1, గ్రీన్‌జోన్లలో త్వరలో లాక్‌డౌన్ ఎత్తివేస్తాం :సీఎం జగన్

    April 27, 2020 / 12:54 PM IST

    కరోనా వైరస్ కట్టడికి నెల రోజుల్లో ఏన్నో చేయడం జరిగిందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఏపీ సీఎం జగన్. నెల రోజుల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకొని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచిందనే విషయాన్ని ఆయన గుర్తు చే

    Telugu States coronavirus : ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

    April 23, 2020 / 03:04 AM IST

    తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేయికి చేరువైంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న నమోదైన 15 కొత్త కేసులతో కలిపి రాష

    తెలంగాణలో లాక్‌డౌన్‌ 15న ఎత్తేసే చాన్స్‌ లేదు – కేసీఆర్

    March 30, 2020 / 05:47 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి కొలుకొని డిశ్చార్జ్ కాగా..2020, మార్చి 30వ తేదీ సోమవారం 11 మందికి నెగటివ్ రావడంతో..వీరిని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో..రాష్ట్రంలో విధిం�

    కరోనాపై యుద్ధం : జన్ ధన్ ఖాతాలోకి నగదు , రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు

    March 26, 2020 / 07:38 AM IST

    కరోనాపై భారత్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చర్యల వల్ల పలు రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో..మరిన్న చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. స్టిములస్ ప్యాకేజీని రెడీ చేయడానికి కేంద్రం క�

    ప్రజలు సహకరించాలి..లేకపోతే..24 గంటలు కర్ఫ్యూ విధిస్తాం – కేసీఆర్ వార్నింగ్

    March 24, 2020 / 02:05 PM IST

    కరోనా వైరస్ కట్టడికి ప్రజలు సహకరించాలని, లేనిపక్షంలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది..ఆర్మీని దించుతాం..షూట్ ఎట్ సైట్ ఆర్డర్ తేవాల్సి వస్తుదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తర్వాత ఆర్మీని కూడా దిం

    ఆ విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు : ఆర్టీసీ బస్సుల్లో ఇళ్లకు చేరుస్తాం – ఆదిమూలపు సురేష్

    March 19, 2020 / 08:22 AM IST

    జలుబు, దగ్గు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, హాస్టల్ విద్యార్థులను దగ్గరుండి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో ఇళ్లకు చేరుస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారరు. 2020, మార్�

    అమ్మ దగ్గరకు వెళ్లను.. ఆమె వస్తానంటే ఆపను: అమృత

    March 9, 2020 / 09:15 AM IST

    దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య గురించి కుమార్తె అమృత కీలక వ్యాఖ్యలు చేశారు. మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె ‘మారుత

    ఢిల్లీలో టెన్షన్ : హోం మంత్రి రాజీనామా చేయాలన్న సోనియా

    February 26, 2020 / 08:10 AM IST

    ఢిల్లీ అల్లర్లను కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఖండించారు. వెంటనే హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసపై ఆమె స్పందించారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ�

    మధ్యాహ్నం మీడియా ముందుకు కేసీఆర్

    January 25, 2020 / 07:13 AM IST

    టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ(25 జనవరి 2020) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడడంతో ఆయన మీడియ�

10TV Telugu News