Home » Prime Minister Narendra Modi
PM Modi at UNGA address : ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో తీవ్రంగా బాధ పడుతుంటే..ఐరాస ఏం చేసిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూటిగా ప్రశ్నించారు. గత 8 నుంచి 9 నెలలుగా ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోందనే విషయాన్ని గుర్తు చేశారు. మహమ్మారిని ఎదుర్కోవడాన
ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ప్రధాని తన పుట్టినరోజును ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా జరుపుకుంటండగా.. దేశంలో కూడా కరోనా కారణంగ�
Celebrities Birthday Wishes to Modi: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రియమైన ప్రధాని శ్రీ నరేం�
Godavari boat accident :పాపికొండలు.. ఓ అందమైన ప్రదేశం.. అక్కడికి వెళ్ళాలని, ప్రకృతి అందాలను చూసి తరించాలనుకునే వారికి ఓ స్వర్గథామం. కానీ ఏడాది క్రితం అదే పాపికొండలు చూడటానికి వెళ్లిన పర్యాటకుల్ని గోదావరి బలి తీసుకుంది. కచ్చలూరులో సౌందర్య గోదారి.. ప్రమాద సవా�
Indian Americans would be voting for me : భారత్-చైనాల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మీడియాతో మాట్లాడిన ఆయన ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదంపై స్పందించారు. ఇరుదేశాల బోర్డర్లో పరిస్థితి చాలాచాలా దారుణంగా ఉందని వ్యాఖ్యాని�
మోడీ గారు…‘గారు’ అంటే అర్థం ఏంటీ ? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇతరులకు చెప్పారా ? అంటూ ఏపీ రాష్ట్రానికి చెందిన స్టూడెంట్ మనోజ్ కుమార్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సరదాగా ఓ క్వొశ్చన్ వేశారు. ఇతను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. నీ పేరు టోనియ, మ�
తన తోటి మంత్రి, చిరకాల ఫ్రెండ్ అరుణ్ జైట్లీని గత సంవత్సరం ఇదే రోజున కోల్పోయాను..జైట్లీ దేశానికి చాలా సేవ చేశారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. నేడు జైట్లీ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డు సృష్టించారు. అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా మోడీ రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని ప్రసాదర భారతి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఎక్కువ కాలం పని చేసిన వారిలో మోడీదీ న
కర్నాటక బీజేపీ లీడర్ Shobha Karandlaje పేరిట చేసిన ఓ ట్వీట్ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ ట్వీట్ లో అయోధ్య రామాలయం..శ్రీరాముడు..మోడీ రూపంతో ఉన్న ఓ ఫొటో అందులో ఉంది. మోడీ..శ్రీరాముడు చేతలు పట్టుకుని అయోధ్య ఆలయానికి వెళుతున్నట్లుగా ఉంది. అయితే..ఇందులో శ్రీరాముడు చి
ఎంతో మంది ఉత్కంఠగా, భక్తితో ఎదురు చూసిన మహత్తర ఘట్టం..అయోధ్య రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం పూర్తయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నో దశాబ్దాలు ఎదురు చూసిన కల సాకారం అయినందుకు ప్రజలు సంతోషం వ్