-
Home » private bus
private bus
ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
October 7, 2025 / 10:49 PM ISTఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు
December 14, 2022 / 11:01 AM ISTఉత్తర ప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
Maoists Set Fire Bus : ఏపీలో మావోయిస్టుల దుశ్చర్య.. బస్సును దగ్ధం చేసిన మావోలు
April 25, 2022 / 06:55 AM ISTఅర్ధరాత్రి 12 గంటలకు కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి ప్రయాణికులను కిందకు దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రయాణికులు భయాందోళనకు గురై సర్వేల గ్రామంలో కొంతమంది ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఉదయం…
Private Bus: అర్థరాత్రి కదిలే బస్సులో మహిళపై అత్యాచారం
February 27, 2022 / 11:13 AM ISTప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖ వరహా నదిలో పడిన ప్రైవేటు బస్సు
September 10, 2020 / 06:54 AM ISTvisakhapatnam private bus : విశాఖపట్టణంలో ఓ ప్రైవేటు బస్సుకు ప్రమాదం ఏర్పడడం కలకల రేపింది. చెన్నై నుంచి విశాఖపట్టణానికి ఓ ప్రైవేటు బస్సు వస్తోంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ అర్ధరాత్రి 12…
నడుస్తున్న బస్సులో అత్యాచారం.. చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
August 30, 2020 / 08:47 AM ISTనడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన యమునా ఎక్స్ప్రెస్వేపై చోటుచేసుకుంది. బాధిత మహిళ హెల్ప్లైన్ నంబర్ 112 కు ఫోన్ చేసి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ షాకింగ్…
యుమున ఎక్స్ ప్రెస్ పై ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం
August 30, 2020 / 08:27 AM ISTఓ ప్రైవేటు బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై అత్యాచారం జరిపాడు. యమున ఎక్స్ ప్రెస్ పై ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఈ బస్సులో…
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి
February 13, 2020 / 01:43 AM ISTఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
గ్రేట్ ఎస్కేప్ : కదిలే బస్ చక్రంలో ఇరుక్కుని బైటపడ్డాడు
September 17, 2019 / 11:22 AM ISTబైటకొచ్చామంటే క్షేమంగా ఇంటికి తిరిగి వెళతామో లేదో తెలీదు. రోడ్డుపై మనం కరెక్టుగా వెళ్తున్నా..ఏ వెహికల్ ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందోనే భయం వేస్తుంటుంది. ఇదిగో ఇటువంటి అత్యంత ప్రమాదకర ఘటన కేరళలో…
బస్సులో రూ.54 లక్షల చోరీ
September 7, 2019 / 08:00 AM ISTప్రైవేటు బస్సులో తీసుకెళ్తున్న రూ.54 లక్షలను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటు చేసుకుంది.