-
Home » private bus
private bus
ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు
ఉత్తర ప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
Maoists Set Fire Bus : ఏపీలో మావోయిస్టుల దుశ్చర్య.. బస్సును దగ్ధం చేసిన మావోలు
అర్ధరాత్రి 12 గంటలకు కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి ప్రయాణికులను కిందకు దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రయాణికులు భయాందోళనకు గురై సర్వేల గ్రామంలో కొంతమంది ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఉదయం చింతూరు చేరుకున్నారు.
Private Bus: అర్థరాత్రి కదిలే బస్సులో మహిళపై అత్యాచారం
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖ వరహా నదిలో పడిన ప్రైవేటు బస్సు
visakhapatnam private bus : విశాఖపట్టణంలో ఓ ప్రైవేటు బస్సుకు ప్రమాదం ఏర్పడడం కలకల రేపింది. చెన్నై నుంచి విశాఖపట్టణానికి ఓ ప్రైవేటు బస్సు వస్తోంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఎస్. రాయవరం మండలం పెనుగొల్లుకు చేరుకుంది. 16వ జాతీయ రహదారిపై బస్సు అదుపు
నడుస్తున్న బస్సులో అత్యాచారం.. చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన యమునా ఎక్స్ప్రెస్వేపై చోటుచేసుకుంది. బాధిత మహిళ హెల్ప్లైన్ నంబర్ 112 కు ఫోన్ చేసి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు బస్సును ఆపి నింద
యుమున ఎక్స్ ప్రెస్ పై ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం
ఓ ప్రైవేటు బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై అత్యాచారం జరిపాడు. యమున ఎక్స్ ప్రెస్ పై ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఈ బస్సులో కొద్ది మంది మాత్రమే ప్రయాణీకులున్నారని, మంత్ టోల్ ప్లాజా వద్దకు చే�
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
గ్రేట్ ఎస్కేప్ : కదిలే బస్ చక్రంలో ఇరుక్కుని బైటపడ్డాడు
బైటకొచ్చామంటే క్షేమంగా ఇంటికి తిరిగి వెళతామో లేదో తెలీదు. రోడ్డుపై మనం కరెక్టుగా వెళ్తున్నా..ఏ వెహికల్ ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందోనే భయం వేస్తుంటుంది. ఇదిగో ఇటువంటి అత్యంత ప్రమాదకర ఘటన కేరళలో చోటుచేసుకుంది. భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉ�
బస్సులో రూ.54 లక్షల చోరీ
ప్రైవేటు బస్సులో తీసుకెళ్తున్న రూ.54 లక్షలను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటు చేసుకుంది.