Home » privatization
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ భవన్ ఎదుట ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మార్చి 25 తర్వాత సమ్మెకు వెళతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు. విశాఖ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.
దేశంలో ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే.. వాటిని మూసివేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రకటనపై ప్రధానికి జగన్ లేఖ రాశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్న�
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులో ఏవైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 12(రెండో శనివారం), 14(ఆదివారం), 15(సోమవారం-సమ్మె), 16(మంగళవారం-సమ్మె).
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ�
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖసాగర తీరం హోరెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మడం తథ్యమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామన్న నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమైంది. కేంద్ర సర్కార్ తీరుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాణాలు అర్పించైనా స్టీల్ప్లాంట్ను ప్రైవేట్పరం కానివ్వబోమని చెబుతున్నార