Home » privatization
AP state bandh : విశాఖ ఉక్కు ఉద్యమం సెగలు ఢిల్లీకి తాకుతున్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఏపీ బంద్ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీ బంద్లో బీజేపీ పాల్గొనలేదు. వామపక్షాలు, ప్రతిపక్ష టీడీపీ స�
bank strike for two days: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెలలో(మార్చి) దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఖాతాదారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులు
PM Modi clarity on privatization : ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా వస్తున్నాయని చెప్పి.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని తేల్చిచెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మిన
Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పొలిటికల్ వార్ ముదురుతోంది. ప్రైవేటీకరణను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు పొలిటికల్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు ప్రైవేటీకరణ ఆపుతామంటూ కేంద్రం పెద్దలను కలుస్తున�
Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీకి ప్రమాదకరమని అన్నారు. మళ్లీ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో వెళ్లాలని పిలుపునిచ్చారు. బీ�
Ganta Srinivasa Rao resigns to mla post : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని గంటా శ్రీనివాసరావు అన్నార�
Visakhapatnam Steel Plant Privatization : విశాఖ ఉక్కు ఉద్యమం రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఉద్యమంలో పాల్గొనకపోతే ఒక ఇబ్బంది.. పాల్గొంటే మరో ఇబ్బంది నేతలను కాచుకుని ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో నేతలు ఉద్యమ బాట పడుతున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటుపరమవ�
Janasenani Delhi tour : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో.. పవన్ భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలన�
MP GVL Narasimha Rao interview : నాలుగు రంగాలు మినహా మొత్తం పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేటీకరణ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నాలుగు రంగాలు మినహా మిగిలిన పబ్లిక్ సెక్టార్స్ ను ప్రైవేటుపరం చేసి లాభసాటిగా నడపాలనేది ఆర్థిక సంస్కరణ అని అన్నారు. �
Visakhapatnam Steel Plant : లాభాల్లో ఉన్న వైజాగ్ స్టీల్కు నష్టాలు ఎందుకు వచ్చాయి. ఆ తర్వాత ఎందుకు కోలుకోలేకపోయింది. అసలు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు చేతుల్లో పెట్టకుండా సంస్థను బాగు చేయలేమా..? ఒకప్ప