Home » privatization
Visakhapatnam steel plant privatization : విశాఖపట్నం.. ఈ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది ఉక్కు ఫ్యాక్టరీ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమాలు, 32మంది ప్రాణత్యాగం కళ్లముందు మెదులుతాయి. కానీ.. అవన్నీ జ్ఞపకాలుగానే మిగిలిపోతాయా… ! ప్రైవేటీకరణ దిశగ�
BV Raghavulu responds to privatization of Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్ ను.. బీజేపీ ప్రభుత్వం రహస్యంగా అమ్మేయాలన
Visakhapatnam steel plant privatization : విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్ర�
Minister Gautam Reddy comments on Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీల వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజలకు సంబంధించిందన్నారు. స్టీల్ ఫ్యాక
privatization of the Visakha steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సమర్థించారు. మాస్టర్ పాలసీలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్పై నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యాపారాలు చేయడం ప్రభుత్వ విధానం కాదని తెలిపారు. ఇది వైసీపీనో లేకపోతే త�
అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతించిన నేపథ్యంలో భారత అంతరిక్ష పరశోధన సంస్థ(ఇస్రో)ప్రైవేటీకరణపై ఉహాగానాలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలను ఖండిస్తూ.. ఇస్రోను ప్రవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఇస్రో ఛైర్మన�
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంటే ఏంటి? దీని వల్ల ప్రయాణికులకు లాభమా? నష్టమా? ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూరుతుందా? నష్టం జరుగుతుందా? అనే దానిపై ఎన్నో సందేహాలున్నాయి. వీటన్నింటిని డీకోడ్ చేస్తే.. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 10 వేల 200 రూట్లు ఉన్నా�
50 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై.. ఉత్కంఠ కొనసాగుతోంది. రూట్ల ప్రైవేటీకరణపై 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పు తర్వాతే.. ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది. దీంతో.. కోర్టు తీర్పు వెలువరిస్తుందన్న దానిప�
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్ర్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఈసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.