Home » production
Kharif Rice Cultivation : యాసంగి వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్న వేళ స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి నారుమళ్లపై చలిగాలుల ప్రభావం ఉండటంతో నారుమళ్లలో పెరుగుదల లోపించనున్నట్టు కనిపిస్తోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ సినిమా వస్తుందంటే దాన్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా కూడా పూరీకి ఉన్న ప్రత్యేక ఫ్యాన్బేస్ ఆయన సినిమాలను ఖచ్చితంగా చూస్తారు. అయితే ఆయన తీసిన లైగర్ మూవీ బ�
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి సంబంధించి ఓలా..కీలక నిర్ణయం తీసుకుంది. స్కూటర్ల ఉత్పత్తికి బ్రేక్ వేసింది. ఇప్పటికే తమిళనాడులోని కృష్ణగిరి ప్రొడక్షన్ ప్లాంట్లో 4వేల స్కూటర్లు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీ-ఆర్డర్ల మేరకు ఉత్పత్తి �
చైనాకు ఇదే ముప్పు ఎదురుకాబోంది. చైనా జనాభా ఊహించిన దానికంటే వేగంగా తగ్గుతోంది. అదే సమయంలో పనిచేసే వయసున్న వారి జనాభా క్రమంగా తగ్గుతోంది. యువత తగ్గిపోవడంతో అక్కడ ఉత్పాదక శక్తి వేగంగా పడిపోతోంది. క్రమంగా దేశ అవసరాలకు తగినంత కార్మిక శక్తి లేక �
ట్రాక్టర్ల తయారీతో తమ ప్రస్థానం మొదలు పెట్టిన మహీంద్రా, ఆ తర్వాత ఎస్యూవీను తయారు చేసి తన మార్కును చాటుకుంది. ఇక ఇప్పుడు హైపర్ కారు తయారీపై ఫోకస్ పెట్టింది.
పూణేలోకి సీరం ఇనిస్టిట్యూట్ లో కోవావాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైంది.
చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా జరిగిన క్వాడ్ మీటింగ్లో భారత్ వ్యూహం ఫలించింది. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ప్రధానుల మధ్య వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో భారత్కు కానుక అందించాయి మిగిలిన దేశాలు.
upcoming movies : కరోనా కారణంగా సైలెంటైపోయిన టాలీవుడ్.. మళ్లీ ఊపిరి పీల్చుకొని.. జూలు విదిల్చింది. నెలల గ్యాప్ తర్వాత థియేటర్లలో.. మళ్లీ రీసౌండ్ మొదలైంది. గతేడాది నెలల పాటు ఇంటికే పరిమితమైన సినిమా లవర్స్, ఫ్యాన్స్, ఆడియెన్స్.. ఈ ఏడాది మొత్తం థియేటర్లకు క్య
PM Modi focus corona vaccine : కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యాక్సిన్ డిప్లమసీని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. దేశాన్ని వ్యాక్సిన్ తయారీహబ్ గా మార్చాలని భావిస్తున్నారు. ఇతర దేశాలతో సత్సంబంధాలను పెంచుకునే వ్యూహ�
Reliance Industries Ltd : టెలికాం రంగంపై పట్టు సాధించేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా..దేశీయ టెలికాం విపణిలో అగ్రగామిగా అవతరించంది. అయితే..మరింత పట్టు సాధించేందుకు పటిష్టమైన ప్రణాళికలు రచ