projects

    మోడీ ఎన్నికల స్టంట్ : 30 రోజుల్లో 157 ప్రాజెక్టులు ప్రారంభం

    March 10, 2019 / 10:20 AM IST

    ఢిల్లీ: లోక్‌సభతో పాటు 4 రాష్ర్టాలు… ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఆదివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చెయ్యనుంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్, మే నెలల్లో 7 లేదా 8 విడతల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్‌సభ

    దెబ్బకు దెబ్బ తీస్తాం : నాలో కూడా అంతే ఆగ్రహం ఉంది

    February 17, 2019 / 10:53 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�

    కాళేశ్వరంకు సాయం చేయండి : 15వ ఆర్ధిక సంఘాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం

    February 17, 2019 / 03:16 AM IST

    హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి  కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.   ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌ వస్తున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల�

    మోడీ కీలక వ్యాఖ్యలు : మళ్లీ నేనే ప్రధాని

    February 3, 2019 / 09:55 AM IST

    రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) జమ్మూ కాశ్మీర్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రా

    కొత్త కళ : కాకినాడ పెట్రో క్యాపిటల్

    January 9, 2019 / 02:34 PM IST

    పెట్రో క్యాపిటల్‌గా మారబోతున్న కాకినాడ 67వేల కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ  తూర్పుగోదావరి : కాకినాడ ఇప్పుడు పెట్రో క్యాపిట‌ల్‌గా మార‌బోతోంది. అందుకు త‌గ్గట్టుగా భారీ ప్రాజెక్ట్ కి బీజం పడింది. కాకినాడ సెజ్ ప‌ర�

    పార్లమెంటులోనూ పరాభవమే : బీజేపీ ఫ్యూచర్ చెప్పిన కేటీఆర్

    January 5, 2019 / 11:59 AM IST

    హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తీరని అన్యాయం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఉన�

    రేపు జగిత్యాల జిల్లాలో కేసీఆర్ టూర్

    January 1, 2019 / 03:10 PM IST

    జగిత్యాల: సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పర్యటనలో  భాగంగా బుధవారం జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని రాజేశ్వరరావు పేట  రివర్స్ పంప్ హౌస్  నిర్మాణం పనులను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రిగా  రెండవసారి గెలిచిన తర్వాత కేసీఆర్ మొదటిసారి ఇక్కడ�

10TV Telugu News