projects

    Heavy Rains : వానలే వానలు.. తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు… పొంగిపొర్లుతన్న వాగులు, వంకలు

    July 22, 2021 / 08:18 AM IST

    రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.

    YS Sharmila: ఒక్క నీటి చుక్కను వదులుకోబోం.. ఎవరితోనైనా పోరాడుతా.. -వైఎస్ షర్మిల

    June 28, 2021 / 09:16 PM IST

    YS Sharmila: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు నీటి సమస్య నెలకొని ఉండగా.. ఈ సమయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వివాదంపై వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్క‌ను కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. అందుకు అవసరం అయితే ఎవ�

    CM Jagan : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

    June 11, 2021 / 01:42 PM IST

    ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఏపీకి బయల్దేరారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం జగన్‌ బిజీబిజీగా గడిపారు.

    మాట నిలబెట్టుకున్నాడు..రూ. 58 వేల కోట్లు దానం

    September 17, 2020 / 08:50 AM IST

    ఒకటి కాదు..రెండు కాదు..రూ. 58 వేల కోట్లు దానం చేసి..ఆ వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు. ఎంత సంపాదించినా..అందులో ఆనందం ఉండదని..దానం చేస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుందని అంటున్నాడు. అతను ఎవరో కాదు…ఛార్ల్స్‌ ‘చక్‌’ ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ షా�

    కరీంనగర్ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష..కీలక నిర్ణయాలు

    February 13, 2020 / 04:24 PM IST

    సాగునీటి రంగానికి సంబంధించిన విషయంలో సీఎం కేసీఆర్…కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 2020, ఫిబ్రవరి 13వ తేదీ గురువారం కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనితీర

    విపక్షాలపై షా ఫైర్…కేంద్ర పథకాల క్రెడిట్ కేజ్రీవాల్ కొట్టేస్తున్నారు

    December 26, 2019 / 03:19 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. గురువారం(సెప్టెంబర్-26,2019)ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అమిత్ షా…ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో  ప్రస

    సీఎం జగన్ ఆర్డర్ : 40 రోజుల్లో ప్రాజెక్టులు అన్నీ నిండాలి

    October 28, 2019 / 09:14 AM IST

    ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, వంశధార సహా కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపై సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంవత్సరం వర్షాలు  విస్తారంగా కురిశాయనీ..అయినా ఇంత వరకూ చాలా వరకూ ప్రాజెక్టు పూర్తిగా నిండలే�

    జలకళ : తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు జల ప్రవాహం

    September 19, 2019 / 07:43 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం నీటి ప్రవాహం 23.9 అడుగులకు చేరుకుంది. ఎగువన వర్షాలు కురుస్తున్నందున �

    జగన్‌కు సహకరించిన అధికారులు, నేతలు జైలుకెళ్తారు

    May 2, 2019 / 10:31 AM IST

    ఏపీ మంత్రి దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. అవినీతి బురదలో కూరుకుపోయిన మురికి మనుషులు జగన్, విజయసాయిరెడ్డి అని అన్నారు.  విజయసాయిరెడ్డి ఓ డర్టీ మ్యాన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సహకరించిన అధికారులు,

    ఒకేసారి రెండు సినిమాలతో.. స్పీడ్ పెంచిన బన్ని

    April 1, 2019 / 05:54 AM IST

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తూ.. అభిమానుల్ని గందరగోళంలో పడేస్తున్నాడు. ఒక సినిమా మొదలుపెట్టక ముందే.. మరో సినిమాకి సైన్ చేస్తూ మరింత స్పీడ్ పెంచేస్తున్నాడు బన్నీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అట్ట‌ర్ ఫ్లా�

10TV Telugu News