Home » projects
ధనిక రాష్ట్రంగా ఉన్నా, నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రమే అయినప్పటికి కూడా.. ఒక్క చుక్క నీరు కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకు మళ్లించిన కార్యక్రమం చేపట్టలేదు.
రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడటానికి ముందుకు వస్తే సరే సరి. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం.
కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.
రాయలసీమలో సిరులు పండాలంటే ఆ ప్రాంతానికి ఇప్పటివరకు ఎవరూ చేయని ద్రోహం చేసిన జగన్ మోహన్ రెడ్డి పోవాల్సిందే అంటూ నినాదంతోపాటు ఈ పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉందని, రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు చేసే అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని ఆమె గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లు తెరవడంతో జలదృశ్యం కన్నుల విందు చేస్తోంది. ఓవైపు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే...మరోవైపు గలగలా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గే�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చ�
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గనుల్లో .. భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇక్కడున్న మూడు రీజియన్లలో నాలుగు ఓపెన్కాస్ట్ గనులున్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో 70వేల టన్నుల ఉత్పత్తి అవుతోంది.
కేంద్రం ఆమోదం తెలిపాక ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని సోమువీర్రాజు చెప్పారు.